Home » pinnelli ramakrishna reddy
కేవలం అనుమానం మాత్రమేనని, ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.
Pinnelli Ramakrishna Reddy : పిన్నెల్లి కోర్టులో లొంగిపోతారా?
లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది.
మాచర్లలో పరిస్థితి ఇప్పుడే అదుపులోకి వచ్చిందన్నారు. నేతలు పరామర్శలకు వెళితే పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందని చెప్పారు.
మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పోలింగ్ రోజు ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన పిన్నెల్లి..
పల్నాడు జిల్లాలో పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
పోలింగ్ రోజు నుంచి మాచర్లలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ కనిపించకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
చంద్రబాబు మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే సింహం వేట ఎలా ఉంటుందో వైసీపీ నేతలు చూడాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు జగన్ తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే అని గుర్తు చేశారు.
గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పులలో కారు ప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ లోకి ఓ కారు దూసుకెళ్లింది. కారులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి..
బాబు..దమ్ము..ధైర్యం ఉందా ? ఉంటే రోడ్డుపైకి రా…తాము టచ్ చేయాలని అనుకుంటే..లింగమనేని గెస్ట్ హౌస్లో ఒక్క గంట సేపు కూడా ఉండవు..రైతుల ముసుగులో విష ప్రచారం చేస్తున్నారు.. బాబు, లోకేష్ స్క్రిప్ట్ ప్రకారం కళా వెంకట్ రావు, ఇతర నేతలు మాట్లాడుతున్నారు.. బ�