-
Home » pinnelli ramakrishna reddy
pinnelli ramakrishna reddy
పిన్నెల్లి సోదరులకు బిగ్షాక్.. సుప్రీంకోర్టులో చుక్కెదురు
Pinnelli Brothers : పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల ఘటనలో వైసిపి పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు
ఏపీ హైకోర్టులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట
ఏపీ హైకోర్టులో పల్నాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక మాచర్ల నియోజకవర్గంలో మార్పు కనిపిస్తుందా? ప్రజాపాలనకు అడుగులు పడ్డాయా..?
పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి కోసం పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో జల్లెడపడుతున్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీకి ప్రత్యేక టీములు వెళ్లినా వెంకట్రామిరెడ్డి ఆచూకీ చిక్కడం లేదు.
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. ఒక్క సభ్యుడూ లేకపోయినా మున్సిపల్ పీఠం టీడీపీ కైవసం.!
మాచర్ల అంటే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డాగా చెప్పేవారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయనకు ఎదురేలేదన్నట్లు పవర్ చూపించే వారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాచర్లలో పిన్నెల్లి చెప్పిందే శాసనం అన్నట్ల
చంద్రబాబు తీరుమార్చుకోకపోతే.. భవిష్యత్లో తీవ్ర పరిణామాలుంటాయి : కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరిక
వంద రోజుల్లో మంచి పాలన అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యలను పట్టించుకోని చంద్రబాబును ప్రజలు ఛీకొడుతున్నారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.
పిన్నెల్లి పిటిషన్పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు
ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ పాల్వాయిగేటు కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను..
జగన్ మళ్లీ జైలుకెళ్లే సమయం వచ్చింది- మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసిన అవినీతిని వెలికితీస్తాం. మాచర్లలో నరమేధం సృష్టించారు.
చంద్రబాబును కోరడం లేదు.. హెచ్చరిస్తున్నాం: వైఎస్ జగన్
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
పింఛన్ల పంపిణీలో అలాచేస్తే ఊరుకోం..! జగన్ నెల్లూరు పర్యటన వివరాలు వెల్లడించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి
వాలంటీర్లు లేకుండానే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామని చెబుతున్నారు. ఆ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది కూడా జగన్ అనేది గుర్తుంచుకోవాలి.