Home » pinnelli ramakrishna reddy
ఏపీ హైకోర్టులో పల్నాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది.
పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి కోసం పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో జల్లెడపడుతున్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీకి ప్రత్యేక టీములు వెళ్లినా వెంకట్రామిరెడ్డి ఆచూకీ చిక్కడం లేదు.
మాచర్ల అంటే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డాగా చెప్పేవారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయనకు ఎదురేలేదన్నట్లు పవర్ చూపించే వారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాచర్లలో పిన్నెల్లి చెప్పిందే శాసనం అన్నట్ల
వంద రోజుల్లో మంచి పాలన అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యలను పట్టించుకోని చంద్రబాబును ప్రజలు ఛీకొడుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.
ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ పాల్వాయిగేటు కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను..
ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసిన అవినీతిని వెలికితీస్తాం. మాచర్లలో నరమేధం సృష్టించారు.
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
వాలంటీర్లు లేకుండానే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామని చెబుతున్నారు. ఆ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది కూడా జగన్ అనేది గుర్తుంచుకోవాలి.
ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం, గొడవలు, సీఐపై దాడి, మహిళను దుర్భాషలాడిన కేసులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.