Home » piyush goyal
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి-1న తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ లో కొన్ని మార్పులకు మోడీ సర్కార్ శ్రీకారం చుట్టనున్నట్లుగా తెలుస్తో�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జనవరి 30న ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్లు లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ తెలిపారు. జనవరి 31న
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు అప్పగించారు. ఈ మేరకు 2019, జనవరి 23వ తేదీ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటులో ఓటాన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడాన�
ఢిల్లీ: ఎన్నికల వేళ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం