piyush goyal

    రైల్వేస్టేషన్లను వేలానికి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం: కేంద్ర మంత్రి

    July 21, 2020 / 02:39 PM IST

    కేంద్రం రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరణ చేసే క్రమంలో ముందుగా వేలానికి పెట్టేయాలని ప్లాన్ చేస్తుంది. 151ప్యాసింజర్ రైళ్లను ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పీయూశ్ గోయెల్ సోమవారం వెల్లడించారు. మర్చంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇ�

    నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు : కేంద్రమంత్రి పీయూష్ గోయల్

    February 4, 2020 / 08:49 AM IST

    స్పైస్ బోర్డు విస్తరణపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

    ఎన్నో ప్రత్యేకతలు…అహ్మదాబాద్-ముంబై తేజస్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

    January 17, 2020 / 08:00 AM IST

    అహ్మదాబాద్-ముంబైల మధ్య తేజస్ ఎక్స్ ప్రెస్ రైలును ఇవాళ(జనవరి-17,2020)కేంద్రమంత్రి పియూష్ గోయల్ అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని, రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు

    అమెజాన్ 7వేల కోట్ల పెట్టుబడిపై గోయల్ కామెంట్స్…ఇండియాకు ఆయనేమీ సాయం చేయట్లేదు

    January 16, 2020 / 04:03 PM IST

    చిన్న,మధ్యతరగతి వ్యాపారాలను డిజిటలైజేషన్‌ చేసేందుకు గాను భారత్‌లో 1 బిలియన్‌ డాలర్లు (దాదాపుగా రూ.7100 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్‌ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అ�

    పరుగు తీసిన కేంద్రమంత్రి…ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

    December 5, 2019 / 03:20 PM IST

    పార్లమెంట్ సమావేశాలకు సరైన సమయానికి హాజరు కావాలనే ఉద్దేశ్యంతో కేంద్రమంత్రి పియూష్ గోయల్‌ పరుగులు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమయం మించిపోతున్న కారణంగా హడావుడిగా మంత్రి పరుగులు పెట్టడంపై నెటిజన్లు ఆయనను పొగడ్లలతో ముంచెత్

    ప్రైవేటీకరించం.. ఔట్‌ సోర్సింగే

    November 23, 2019 / 02:38 AM IST

    రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం  చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవల్ని అందించడం కోసం ప్రైవేటు వ్యక్తులకు ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నట్టుగా ఆయన రాజ్యసభలో చెప్పారు. ప్రైవేటు వ్యక్తులక

    పండగ చేస్కోండి : రైళ్లల్లో ఫ్రీ వైఫై

    October 24, 2019 / 05:05 AM IST

    అన్నీ భారతీయ రైళ్లలో ఉచిత వైఫై సర్వీసును అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రాబోయే నాలుగేళ్లల్లో ఇది పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. స్వీడన్ పర్యటనలో ఉన్న పియూష్ గోయల్ మాట్లాడుతూ..ఇప్పటివరక�

    హైదరాబాద్ ఫార్మా సిటీకి ఆర్థిక సాయం అందించాలి

    October 20, 2019 / 09:05 AM IST

    హైదరాబాద్ ఫార్మా సిటీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం (అక్టోబర్ 20, 2019) కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ కు ఆయన లేఖ రాశారు.

    మా అమ్మతో మాట్లాడించండి : ట్విట్ కు స్పందించిన రైల్వేశాఖ

    October 1, 2019 / 07:16 AM IST

    రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ శబ్ధం కారణంగానో.. నెట్‌వర్క్ సమస్య మూలంగానో ఫోన్ కాల్స్‌లలో బయటి వ్యక్తులతో మాట్లాడలేం. అది ఎంత ముఖ్యమైన విషయమైనప్పటికీ ప్రయాణికులను కాంటాక్ట్ చేయడం బయట ఉన్నవారికీ కొందరికి కుదరకపోవచ్చు. ఇదే సమస్య ఓ యువకుడ�

    తెలిసిందేగా : అన్నాడీఎంకే-బీజేపీ మధ్య కుదిరిన పొత్తు

    February 19, 2019 / 12:50 PM IST

    అందరూ ఊహినంట్లుగానే తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీల మధ్య పొత్తు ఖారారైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు విషయమై చర్చించేందుకు మంగళవారం ఉదయం కేంద్రమంత్రి పియూష్ గోయల్ చెన్నై చేరుకొని అన్నాడీఎంకే నేతలతో చర్చించారు. చర్చల అన

10TV Telugu News