Home » piyush goyal
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై కేంద్రంతో చర్చించేందుకు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.. మంత్రుల బృందం నేడు పీయూష్ గోయల్ని కలువనుంది
యాసంగిలో వరి పంట వెయ్యొద్దని కేంద్రం గట్టిగా చెప్పినట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు మరోసారి లేఖ రాశారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్ అభివృద్ధి పథకం (సీపీసీడీఎస్) కింద సిరిసిల్లలో మెగా పవర్లూమ్..
మంగళవారం సాయంత్రం 5 గంటలకు కర్ణాటక నూతన సీఎం పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ పెద్దలు కర్ణాటకకు చేరుకున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలతో చర్చించి.. అనంతరం సీఎం ప్రకటన చేయనున్నారు.
లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్గాంధీని కాంగ్రెస్ ప్రకటించబోతున్నట్లు సమాచారం.
ఈ నెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో..రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌజ్గా పియూష్ గోయల్ ని బుధవారం బీజేపీ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇస్తూ ఉండటంతో ప్రయాణికుల సౌకర్యార్ధం రైల్వే శాఖ రైలు సర్వీసులను పునరుధ్దరిస్తోంది. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి నేపధ్యంలో పలు రైలు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
No proposal to hike food grains prices: జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద రేషన్ దుకాణాల ద్వారా విక్రయించే ఆహార ధాన్యాల ధరలు పెంచే యోచనేదీ ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. బియ్యం, గోధుమను కిలోకు రూ.3, రూ.2కు విక్రయించను�
Visakhapatnam Railway Zone : విశాఖ రైల్వేజోన్పై తుది నిర్ణయానికి కాలపరిమితి లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఓఎస్డీ స్థాయి అధికారి పని చేస్తున్నారని, ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించ�
బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్-2019 ర్యాంకింగ్ విడుదల అయింది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల జాబితాను న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పౌరవిమానాయాన శాఖ మంత్రి హర