Home » piyush goyal
బుధవారం చర్చ సందర్భంగా ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ల మీద దృష్టి సారించిందని, వారితో పాటు దేశంలోని సామాన్య ప్రజలను కూడా పట్టించుకోవాలని అన్నారు. మనోజ్ ఝా ప్రసంగిస్తుండగానే మధ్యలో కలుగజేసుకున్న మంత్రి పీయూష్ గోయెల్.. �
RRR మూవీకి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు
రాకేష్ ఝున్ఝున్వాలా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పడ్డారని కొనియాడారు. కేంద్ర మంత్రులు, క్రీడా, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు కూడా సంతాపం ప్రకటిస్తున్నారు.
ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై వస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే రాష్ట్రంలో ధాన్యం సేకరణ చేయలేదన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు.
తెలంగాణ ప్రజలను నూకలు తినమన్న బీజేపీ నాయకులకు నూకలు లేకుండా చేద్దాం. ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ రైతులను..(KTR On Paddy Procurement)
మార్చి నెలలో 40 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని.. భారత ఆర్ధిక వ్యవస్థ రికార్డులు బద్దలు కొడుతోందన్నారు.
ధాన్యం సేకరణ అవకతవకలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే విచారణ చేయాల్సిందిగా కోరామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.(Piyush On Paddy Procurement)
విజయవాడ విమానాశ్రయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు.
కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, దానికంటే అదనంగా వచ్చే ధాన్యం తీసుకుంటామని హామీ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అదనపు ధాన్యాన్ని బియ్యం పట్టించి ఢిల్లీ ఇండియా గేట
తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ తేల్చేందుకు ఆరు రోజులుగా ఢిల్లీలోనే బస చేశారు తెలంగాణ మంత్రులు. ప్రస్తుత ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వక హామీ కోసం ఎదురు చూస్తున్నారు.