-
Home » piyush goyal
piyush goyal
భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఇకపై మనకు ఏ లాభాలు దక్కుతాయంటే?
భారత్కు యూరోపియన్ యూనియన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటి. వస్తువులు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం స్థిరంగా పెరుగుతోంది.
ఏపీ సీఎం చంద్రబాబు వాడే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు.. అధికారులకు కీలక ఆదేశాలు
దీంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దు చేసుకున్నారు.
పొగాకు కొనుగోళ్లకు రూ.150 కోట్లు కేటాయించండి.. ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గించండి- కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే రూ.300 కోట్లలో..
ఆక్వా రంగానికి అండగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆదుకోవాలని కేంద్రమంత్రికి లేఖ
ఏపీలో కోల్డ్ స్టోరేజ్ లు కూడా నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంటను ఎక్కడ ఉంచాలో కూడా తెలియడం లేదని గందరగోళమైన పరిస్థితిలో రైతాంగం ఉందని తెలిపారు.
నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం.. ఎంపీ అరవింద్పై సంజయ్ ప్రశంసలు
నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. బోర్డు కార్యకలాపాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.
గుడ్న్యూస్.. నిజామాబాద్లో పసుపు బోర్డును వర్చువల్గా ప్రారంభించనున్న పీయూష్ గోయల్
జాతీయ పసుపు బోర్డుకు ఛైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమించారు.
భర్త సమక్షంలో రాజ్యసభ ఎంపీగా సుధా మూర్తి ప్రమాణం
తన భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేశారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ సుధా మూర్తి.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు..!
Dearness Allowance Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపుకబురు అందించింది. డియర్నెస్ అలవెన్స్ 4 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 50 శాతానికి చేరుకుంది.
చేతులు లేకపోయినా.. 16 ఏళ్లకే ఆర్చరీలో చరిత్ర.. మెచ్చుకున్న ప్రధాని మోదీ
వైకల్యం అనేది ప్రతిభకు అడ్డు కాదని నిరూపించింది 16 ఏళ్ల శీతల్ దేవి.
తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ, కేంద్రమంత్రుల వరుస పర్యటనలు..
ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన క్రమంలో దూకుడు పెంచిన బీజేపీ తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగానే బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు అమిత్ షా.. ఆ తరువాత వరుసగా కేంద్ర మంత్రుల పర్యటనలతో తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా మా