Home » plastic ban
తిరుమల కొండపై ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. చివరకు ఆట వస్తువులపై వచ్చే ప్లాస్టిక్ కవర్లపైనా బ్యాన్ విధించారు. షాంపూ ప్యాకెట్లు కూడా అనుమతించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేదిస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది జులై1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదించనుంది. వీటి ఉత్పత్తి, రవాణా కూడా ఉండదని తెలిపిం
టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా
తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. విడతలు వారిగా చేపట్టి మూడు దశల్లో తిరుమలలో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగాన్ని నిషేధిస్తామని తెలిపారు. భక్తులే కాకుండా టీటీడీ కార్యాలయాల్లో కూడా ప్ల�
ఢిల్లీలో దారుణం జరిగింది. ఆవేశం ఒక నిండు ప్రాణం తీసింది. చిన్నపాటి వివాదం మర్డర్ కి దారితీసింది. ప్లాస్టిక్ కవర్ ఇవ్వలేదనే చిన్న కారణంతో చంపేశాడు. ఓ బేకరీలో పని చేస్తున్న
దేశవ్యాప్తంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్(ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్) బ్యాన్ చేయాలని ప్రధాని మోడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది. తాజాగా ప్లాస్టిక్
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని సీఎం కేసీఆర్