Home » PLAY
ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన మెదడు కణాలు వీడియోగేమ్ ఆడటాన్ని నేర్చుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. టెన్నిస్ ఆటను పోలి ఉండే పోంగ్ అనే వీడియోగేమ్ను ఆ బ్రెయిన్ నేర్చుకుంటున్నట్టు గుర్తించారు.
సమావేశంలో కేంద్ర మంత్రి జయశంకర్ను ‘రష్యా ఆయిల్ కొనడం ద్వారా యుద్ధానికి సహాయ పడుతున్నట్టే కదా?’ అని ప్రశ్నించగా.. ‘‘చూడండి.. నాకు ఆర్గుమెంట్ చేయడం ఇష్టం లేదు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటే యుద్ధానికి సహకరించినట్లైతే, అదే రష్యా నుంచి యూరప్ గ్
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ(ఆగస్టు-2,2021) కోల్ కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో "ఖేలా హోబ్" కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Joe Root Double Century : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్లో పరుగుల వరద పారుతోంది. చెపాక్ పిచ్పై ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మెన్ జో రూట్ పండుగ చేసుకున్నాడు. భారత బౌలర్లను ఆటాడుకుంటూ తన వందో టెస్టులోనూ సెంచరీ బాదేసి హ్యాట్రిక్ శతకం నమోద�
children cricket Play : సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ యాక్టివ్ గా ఉంటుంటారు. సమస్యలకు పరిష్కారం చూపెడుతుంటారు. తాజాగా ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ..ఓ వీడియో ట్వీట్ చేశాడు. ఇది చూసిన ఆయన…Fabulous talent అంటూ కితాబిచ్చారు. ఈ వీడియో ను చూసి
Some women play poker in Vijayanagar : ఏపీ ప్రభుత్వం పేకాట ఆడుతున్న వారిపై కొరడా ఝులిపిస్తుంది. అందులో భాగంగా జరిగిన రైడ్స్ లో మహిళలు పట్టుబడడం పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. పురుషుల కంటే తామేమీ తక్కువ కాదని నిరూపించారు విజయనగరంలో కొంతమంది మహిళలు. ఎంచక్�
కరోనా వ్యాధి ప్రబలుతున్న క్రమంలో..హోలీ ఆడవద్దని ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (AIMS) హెచ్చరించింది. ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ప్రబలుతోందని, ప్రజలు ఒక్కదగ్గర చేరి..హోలీ వేడుకలు జరుపుకోవడం వల్ల..ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకే అవకా�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని విమర్శిస్తూ స్కూల్ ఆవరణలో గత నెల21న బీదర్లోని షాహీన్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల ఆవరణలో పిల్లలతో ఓ నాటక ప్రదర్శన చేయించారంటూ స్కూల్ యాజమాన్యం, స్కూల్ హెడ్ టీచర్,ఓ విద్యార్థి తల్లిపై జనవరి-30,2020న కర్ణాటక పోలీసులు రాజద్ర
దేశద్రోహం కేసులో బీదర్లోని షాహీన్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలను వారం రోజుల్లో నాలుగుసార్లు ప్రశ్నించారు కర్ణాటక పోలీసులు. పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని విమర్శిస్తూ స్కూల్ ఆవరణలో గత నెల21న పిల్లలతో ఓ నాటక ప్రదర్శన చేయించారం�
సాధారణంగా మనుషులు మాత్రమే ఆడే ఆటలను మూగ జంతువులు కూడా ఆడుతున్నాయి. ఒక జింక పుట్ బాల్ గేమ్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ఆ వీడియోను గురువారం(జనవరి 2,2020) తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. అసలు విషయ