-
Home » PM Kisan Samman Nidhi
PM Kisan Samman Nidhi
గుడ్న్యూస్.. పీఎం-కిసాన్ డబ్బులు వచ్చేస్తున్నాయ్.. మీ బ్యాంకు ఖాతాల్లో పడిపోతాయ్..
అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రతి ఏడాది కేంద్ర సర్కారు విడతలవారీగా రూ.6 వేల చొప్పున జమచేస్తోంది.
బిగ్ అప్డేట్.. పీఎం కిసాన్ 21వ విడతపై ఉత్కంఠ.. ఈ రైతులకు రూ. 2వేలు పడవు.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ రైతులు రూ. 2వేలు పొందాలంటే తప్పనిసరిగా ఈ 4 పనులు పూర్తి చేసి ఉండాలి.. తప్పక తెలుసుకోండి.
పీఎం-కిసాన్ 21వ విడత డబ్బు: దీపావళికి రాలేదు, ఎప్పుడు వస్తుందంటే..? వీళ్లకి మాత్రం పూర్తిగా రాదు..
ఈ పథకం ద్వారా అర్హత ఉండే రైతులకు వార్షికంగా రూ.6,000 ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి మూడు విడతలుగా (ఒక్కో విడత రూ.2,000) జమ చేస్తారు.
బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ పథకం రూల్స్ మారాయి.. 21వ విడత విడుదల ఎప్పుడు? ఆ రైతులకు రూ. 2వేలు పడతాయా?
PM Kisan 21st installment : పీఎం కిసాన్ 21వ విడత అతి త్వరలో విడుదల కాబోతుంది. అయితే, అంతకన్నా ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో రూల్స్ మార్చింది. అదేంటో తెలుసా?
ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు.. ఆ రైతులకు మాత్రమే..! తుది జాబితాలో పేరులేని వాళ్లు వెంటనే ఇలా చెయ్యాలి..
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల కింద ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడత రూ.7వేలు జమ చేయనున్నారు.
పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. 20వ విడత వచ్చేలోగా ఈ ముఖ్యమైన 3 పనులు పూర్తి చేయండి.. లేదంటే రూ. 2వేలు పడవు!
PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 20వ విడత వచ్చే లోగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడం.. లేదంటే మీ అకౌంటులో రూ. 2వేలు పడవు.
బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత వచ్చేది ఎప్పుడంటే? రూ. 2వేలు పడిదే ఈ రైతులకే.. మీరు అర్హులో కాదో చెక్ చేసుకోండి!
PM Kisan 20th installment : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత రైతుల ఖాతాల్లోకి వచ్చే నెలలో విడుదల కావొచ్చు. రూ. 2వేలు అకౌంట్లలో పడాలంటే రైతులు ఈ కింది అర్హతలు కలిగి ఉండాలి..
పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడు? ఒక రైతు కుటుంబంలో ఎంతమంది అప్లయ్ చేసుకోవచ్చు? ఫుల్ డిటెయిల్స్!
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20వ విడత కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకానికి ఒక రైతు కుటుంబంలో ఎంతమంది దరఖాస్తు చేసుకోవచ్చు? ఎవరు అర్హులు పూర్తి వివరాలు మీకోసం..
రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి.. ఇలా చెక్ చేసుకోండి..
అర్హత ఉన్న రైతులు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 పొందుతారు.
రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ.2వేలు పడేది అప్పుడే..! ఆ తప్పు చేస్తే డబ్బులు పడవు..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద లబ్దిదారులకు కేంద్రం రూ.6వేలు సాయం అందిస్తోంది.