Home » PM Kisan Samman Nidhi
PM Kisan 21st installment : పీఎం కిసాన్ 21వ విడత అతి త్వరలో విడుదల కాబోతుంది. అయితే, అంతకన్నా ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో రూల్స్ మార్చింది. అదేంటో తెలుసా?
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల కింద ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడత రూ.7వేలు జమ చేయనున్నారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 20వ విడత వచ్చే లోగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడం.. లేదంటే మీ అకౌంటులో రూ. 2వేలు పడవు.
PM Kisan 20th installment : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత రైతుల ఖాతాల్లోకి వచ్చే నెలలో విడుదల కావొచ్చు. రూ. 2వేలు అకౌంట్లలో పడాలంటే రైతులు ఈ కింది అర్హతలు కలిగి ఉండాలి..
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20వ విడత కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకానికి ఒక రైతు కుటుంబంలో ఎంతమంది దరఖాస్తు చేసుకోవచ్చు? ఎవరు అర్హులు పూర్తి వివరాలు మీకోసం..
అర్హత ఉన్న రైతులు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 పొందుతారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద లబ్దిదారులకు కేంద్రం రూ.6వేలు సాయం అందిస్తోంది.
పీఎం కిసాన్ పెంపు విషయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లోక్సభలో కేంద్ర వ్యవసాయ శాకా మంత్రి వివరణ ఇచ్చారు.
ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం 14వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ఖాతాల్లోకి విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రతీ యేటా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద సన్న, చిన్నకారు రైతులకు రూ. 2వేల చొప్పున మూడు విడుతల్లో కేంద్రం రూ.6వేలు అందిస్తుంది. ఇప్పటికే 11 సార్లు ఈ నిధులను రైతుల ఖాతాల్లో ప్రధాని మోదీ బటన్ నొక్కి జమ చే