Home » PM Kisan Samman Nidhi Yojana
PM-Kisan 20th Installment : పీఎం కిసాన్ 20వ విడత ఈ నెల 18న విడుదల అయ్యే అవకాశం ఉంది. రూ. 2వేలు పడాలంటే రైతులు కొన్ని పనులను పూర్తి చేయాలి..
PM Kisan 20th instalment : పీఎం కిసాన్ 20వ విడుదల వచ్చే వారం విడుదల అయ్యే అవకాశం ఉంది. రైతులు తమ వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఒక రైతు కుటుంబంలో భార్యాభర్తలకు రూ. 2వేలు అందుతాయా?
PM Kisan : పీఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తున్నారా? 20వ విడత వచ్చే జూన్లో విడుదల కావొచ్చు. ఈలోగా కొన్ని పనులను పూర్తి చేయాలి. అవేంటో ఓసారి చూద్దాం..
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తున్నారా? 20వ విడత వచ్చే జూన్ మొదటివారంలో పడే అవకాశం ఉంది. లబ్ధిదారు రైతులు ఈ పనిచేస్తేనే అకౌంట్లలో డబ్బులు పడతాయి.
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.6వేలు జమ చేస్తోంది. అయితే ఈ-కేవైసీ చేయించుకోకపోవడంతో కొందరు రైతులకు ఈ డబ్బులు అందడం లేదు. జులై 31 వరకు ఈ-కేవైసీ చేయించుకునే గడువు ఉంది. ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే..(PM Kisan Yojana Alert)
అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది. 10 కోట్ల మందికిపైగా ఖాతాల్లో రూ.21వేల కోట్లకు పైగా నిధులు..(PM Kisan Funds)
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 11వ విడత ఈ పథకం కింద రూ.21,000 కోట్లకుపైగా నిధులను మే 31వ తేదీన రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం శనివారం వెల్లడించింద�
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీని కింద ప్రతి ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీని కింద ప్రతి ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది