-
Home » PM Kisan Samman Nidhi Yojana
PM Kisan Samman Nidhi Yojana
బిగ్ అప్డేట్.. దీపావళికి ముందే పీఎం కిసాన్ 21వ విడత..? ఈ రైతులకు రూ. 2000 పడటం కష్టమే.. స్టేటస్ చెక్ చేశారా?
PM Kisan 21st Installment Date : అనేక రాష్ట్రాల్లోని 27 లక్షల మంది రైతులు ఇప్పటికే తమ బ్యాంకు ఖాతాల్లోకి రూ. 2000 అందుకున్నారు.
పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 21వ విడత విడుదల తేదీ ఇదిగో.. ఈ రైతులకు మాత్రం రూ. 2వేలు పడవు.. ఎందుకంటే?
PMKSNY Scheme : పీఎం కిసాన్ 21వ విడత అతి త్వరలో విడుదల కానుంది. అయితే, కొంతమంది రైతులకు రూ. 2వేలు అందవు. ఇంతకీ ఆయా రైతులు ఏం చేయాలంటే?
పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్డేట్.. ఈ తేదీ నాటికి 21వ విడత రూ. 2వేలు పడొచ్చు. వెంటనే ఈ పని పూర్తి చేయండి..!
PM Kisan 21st installment : పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్.. 21వ విడత తేదీకి సంబంధించి అప్డేట్ ఇదిగో.. రూ. 2వేలు ఎప్పుడు పడనున్నాయంటే?
రైతులకు బిగ్ అప్డేట్.. ఈ నెల 18నే పీఎం కిసాన్ 20వ విడత విడుదల? రూ. 2వేలు పడతాయో లేదో చెక్ చేయండి..!
PM-Kisan 20th Installment : పీఎం కిసాన్ 20వ విడత ఈ నెల 18న విడుదల అయ్యే అవకాశం ఉంది. రూ. 2వేలు పడాలంటే రైతులు కొన్ని పనులను పూర్తి చేయాలి..
పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్.. వచ్చేవారమే 20వ విడత విడుదల? ఖాతాలో రూ. 2వేలు పడగానే ఇలా చెక్ చేయండి..!
PM Kisan 20th instalment : పీఎం కిసాన్ 20వ విడుదల వచ్చే వారం విడుదల అయ్యే అవకాశం ఉంది. రైతులు తమ వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత వస్తోంది.. భార్యాభర్తలిద్దరికి రూ. 2వేలు వస్తాయా? అసలు రూల్ ఏంటి?
PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఒక రైతు కుటుంబంలో భార్యాభర్తలకు రూ. 2వేలు అందుతాయా?
బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు పడేది అప్పుడే.. ఈలోగా ఈ పని పూర్తి చేయండి!
PM Kisan : పీఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తున్నారా? 20వ విడత వచ్చే జూన్లో విడుదల కావొచ్చు. ఈలోగా కొన్ని పనులను పూర్తి చేయాలి. అవేంటో ఓసారి చూద్దాం..
బిగ్ అప్డేట్.. పీఎం కిసాన్ రూ. 2వేలు పడేది ఎప్పుడో తెలిసిందోచ్.. ఈ పని పూర్తి చేసిన రైతులకే డబ్బులు..!
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తున్నారా? 20వ విడత వచ్చే జూన్ మొదటివారంలో పడే అవకాశం ఉంది. లబ్ధిదారు రైతులు ఈ పనిచేస్తేనే అకౌంట్లలో డబ్బులు పడతాయి.
PM Kisan Yojana Alert : రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే డబ్బులు పడవు
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.6వేలు జమ చేస్తోంది. అయితే ఈ-కేవైసీ చేయించుకోకపోవడంతో కొందరు రైతులకు ఈ డబ్బులు అందడం లేదు. జులై 31 వరకు ఈ-కేవైసీ చేయించుకునే గడువు ఉంది. ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే..(PM Kisan Yojana Alert)
PM Kisan Funds : రైతులకు గుడ్న్యూస్.. రేపే ఖాతాల్లోకి డబ్బులు
అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది. 10 కోట్ల మందికిపైగా ఖాతాల్లో రూ.21వేల కోట్లకు పైగా నిధులు..(PM Kisan Funds)