Home » PM Kisan Samman Nidhi Yojana
PM Kisan 21st Installment Date : అనేక రాష్ట్రాల్లోని 27 లక్షల మంది రైతులు ఇప్పటికే తమ బ్యాంకు ఖాతాల్లోకి రూ. 2000 అందుకున్నారు.
PMKSNY Scheme : పీఎం కిసాన్ 21వ విడత అతి త్వరలో విడుదల కానుంది. అయితే, కొంతమంది రైతులకు రూ. 2వేలు అందవు. ఇంతకీ ఆయా రైతులు ఏం చేయాలంటే?
PM Kisan 21st installment : పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్.. 21వ విడత తేదీకి సంబంధించి అప్డేట్ ఇదిగో.. రూ. 2వేలు ఎప్పుడు పడనున్నాయంటే?
PM-Kisan 20th Installment : పీఎం కిసాన్ 20వ విడత ఈ నెల 18న విడుదల అయ్యే అవకాశం ఉంది. రూ. 2వేలు పడాలంటే రైతులు కొన్ని పనులను పూర్తి చేయాలి..
PM Kisan 20th instalment : పీఎం కిసాన్ 20వ విడుదల వచ్చే వారం విడుదల అయ్యే అవకాశం ఉంది. రైతులు తమ వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఒక రైతు కుటుంబంలో భార్యాభర్తలకు రూ. 2వేలు అందుతాయా?
PM Kisan : పీఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తున్నారా? 20వ విడత వచ్చే జూన్లో విడుదల కావొచ్చు. ఈలోగా కొన్ని పనులను పూర్తి చేయాలి. అవేంటో ఓసారి చూద్దాం..
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తున్నారా? 20వ విడత వచ్చే జూన్ మొదటివారంలో పడే అవకాశం ఉంది. లబ్ధిదారు రైతులు ఈ పనిచేస్తేనే అకౌంట్లలో డబ్బులు పడతాయి.
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.6వేలు జమ చేస్తోంది. అయితే ఈ-కేవైసీ చేయించుకోకపోవడంతో కొందరు రైతులకు ఈ డబ్బులు అందడం లేదు. జులై 31 వరకు ఈ-కేవైసీ చేయించుకునే గడువు ఉంది. ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే..(PM Kisan Yojana Alert)
అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది. 10 కోట్ల మందికిపైగా ఖాతాల్లో రూ.21వేల కోట్లకు పైగా నిధులు..(PM Kisan Funds)