-
Home » PM Modi Govt
PM Modi Govt
సీనియర్ సిటిజన్లకు బిగ్ రిలీఫ్? ఈసారి బడ్జెట్లో రైలు టిక్కెట్లపై రాయితీ? భారీ అంచనాలివే..!
Union Budget 2026 : 2026 బడ్జెట్ ముందు సీనియర్ సిటిజన్లకు బిగ్ రిలీఫ్ అందించే వార్త.. కరోనా సమయంలో ఎత్తేసిన సీనియర్ సిటిజన్ రైలు టికెట్ రాయితీని తిరిగి ప్రవేశపెట్టాలని భారత రైల్వే పరిశీలిస్తున్నట్లు వర్గాలు సూచిస్తున్నాయి.
ఏపీలోని వృద్ధులకు తీపికబురు.. వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా 12 వృద్ధాశ్రమాలు.. ఎక్కడెక్కడ, ఎన్నంటే?
Govt Old Age Homes : ఏపీ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సాయంతో ఎవరి తోడు లేని అనాధ వృద్ధులకు అండగా నిలిచేందుకు కొత్తగా 12 వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయనుంది.
PM Modi Govt : పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం .. ఏం పంటకు ఎంతంటే..?
PM Modi Govt : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంటలకు మద్ధతు ధరలను పెంచుతు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ లో ఖరీఫ్ సీజన్ లో పండిన పంటలకు మద్దతు ధర పెంపుకు నిర్ణయాలు తీసుకుంది. 2023-24 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
’Rajpath’ Renamed ‘kartavya path’ : రాజ్పథ్ పేరును, కర్తవ్యపథ్గా మార్చిన మోడీ ప్రభుత్వం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించేందుకు రెడీ అయ్యింది.దేశ రాజధాని ఢిల్లీలో నడిబొడ్డున నిర్మించిన సెంట్రల్ విస్టాను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సెంట్రలవ్ విస్టా ప్రారంభానికి ముందే మోడ�
ఆందోళన వద్దు.. బొగ్గు నిల్వలపై కేంద్రం క్లారిటీ
ఆందోళన వద్దు.. బొగ్గు నిల్వలపై కేంద్రం క్లారిటీ
KCR-Kishan Reddy : మోదీ పాలనపై చర్చించేందుకు సిద్ధం..కేసీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా: కిషన్ రెడ్డి
ప్రధాని మోడీ పాలనలో దేశానికి ఏడేళ్లలో ఏంచేసింది?అంశంపై కేసీఆర్ బహిరంగ సవాల్ ను నేను కేంద్ర ప్రభుత్వం తరపున స్వీకరిస్తున్నానని..చర్చకు నేను సిద్ధం అని కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు.
Subramanian Swamy: దీదీపై పొగడ్తలు..మోదీపై విమర్శలు..‘దటీజ్ మమతా’అంటూ ఎంపీ ఎంపీసుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ ఎంపీసుబ్రహ్మణ్యస్వామి దీదీపై పొగడ్తలు కురిపించారు. అదేసయమంలో మోదీపై విమర్శలు..సంధించారు. దటీజ్ మమతా’ అన్నట్లుగా ఎంపీసుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయ
Power Crisis : విద్యుత్ సంక్షోభం రాకుండా కేంద్రం చర్యలు
విద్యుత్ సంక్షోభం రాకుండా కేంద్రం చర్యలు