Home » PM Modi Speech
ఎర్రకోటపై నుంచి ప్రధాన నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ఓ కీలక ప్రకటన చేశారు.
ఢిల్లీలోని ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. అక్కడి వేదికపై నుంచి జాతీయ జెండాను ఆవిష్కరించారు పీఎం మోదీ.
కరోనా సెకండ్ వేవ్ కంటే..ముందే ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చి ఉండకపోతే..పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అత్యధిక శాతం ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం వల్లే..సెకండ్ వేవ్ ను
బెంగాల్ చరిత్రలో మోదీ అతిపెద్ద ర్యాలీ
ఆగస్టు 15..దేశమంతా పండుగ. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్రమడీ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్, జీఎస్టీ, నూతన విద్యావిధానం వంటి వాటిపై సమగ్రంగా ప్రసంగించారు. మన దేశంలో యువతుల పెళ్లి వయసుపై త్వర�
ఆత్మనిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ ఎర్రకోటలో 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకం ఎగురవేసిన మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం మరో ముందడుగు వేయడానికి సి�
ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకల సందడి కనిపిస్తోంది. కాగా, కరోనా నేపథ్యంలో తొలిసారిగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను నిరాడంబరంగా ని�
ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు సందడి కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో నిరాడంబరంగ�