Home » PM Modi
రామోజీరారావు మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుసహా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
ఇక ఈ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం. 2019 ఎన్నికల నాటికి..
వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో మొదట్లో వెనుకబడిన ప్రధాని నరేంద్ర మోదీ ముందంజలోకి వచ్చారు.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి విడత పోలింగ్ ముగిసింది. ఇవాళ మొత్తం 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది.
Lok Sabha Elections 2024 : ఎన్డీఏ వర్సెస్ ఇండియా.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే కూటమి ఏది?
ఈ హోరాహోరి పోరులో గెలిచేదెవరు? జాతీయ స్థాయిలో చక్రం తిప్పే కూటమి ఏది?
సోనియా రాక కోసం మేమంతా ఎదురుచూస్తున్నామని, వైభవంగా వేడుకలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు గొప్ప పండుగ రోజు అని చెప్పారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఐదు విడతల్లో పోలింగ్ జరగ్గా.. ఆరో విడత
PM Modi Strategy : శత్రు దేశాల వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్న భారత్..!