Home » PM Narednar Modi
దార్శనికులైన వ్యాపార దిగ్గజం, అసాధారణ మనవాతా వాది అయిన రతన్ టాటా మనకు దూరం అయ్యారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
బీహార్లోని రాజ్గిర్లో నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు.
అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సుమారు ఐదు గంటలు కొనసాగనుంది. ఉదయం 10.45 గంటల నుంచి సాయంత్రం సాయంత్రం 3గంటల వరకు మోదీ అయోధ్యలో ఉండనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటక, మహారాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కర్ణాటకలోని యాద్గిర్, కలబురగి జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. ఈ ప్రాంతాల్లో రూ. 10,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అదేవిధంగా మహార�
ప్రతీయేటా దీపావళికి ఒకరోజు ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవ్ వెలుగుల పండుగని నిర్వహిస్తోంది. దీనిలో ప్రజలు అయోధ్యలోని నదీతీరంలో 'ద్వీపాలతో' వరుసలో ఉంటారు. గత ఏడాది తొమ్మిది లక్షల మందితో రికార్డు నెలకొల్పగా.. 23న 15లక్షల మందితో చారిత్రాత�