Home » PM Narendra Modi
పారిస్ ఒలింపిక్స్ లో పతకాన్ని గెలుచుకున్న తరువాత నీరజ్ చోప్రా మాట్లాడారు. దేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉంది. కానీ..
ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 39శాతం మంది మద్దతు మాత్రమే లభించింది. ఒక చివరి స్థానంలో జపాన్ ప్రధాని పుమియొ కిషిద లిచారు.
తాజాగా అవికా గోర్ ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.
కార్గిల్ 25వ విజయ్ దివస్ ను పురస్కరించుకొని కార్గిల్ లోని ద్రాస్ లో యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.
కాల్పుల్లో ఘటనపై ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ స్పందించారు. కాల్పుల శబ్దం వినగానే వెంటనే ఏదో జరుగుతుందని నాకు అర్ధమైంది.
PM Narendra Modi : ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో రూ. 29వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం శంకుస్థాపన చేశారు. వీటిలో రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులు ఉన్నాయి.
AP Oil Refinery : జూలై 23న సమర్పించే బడ్జెట్లో ఏపీలో ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్థలాలను అంచనా వేసి, ఆపై ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.
భారత్, భారతీయుల ప్రయోజనాలకోసం జీవితాన్ని అంకితం చేసిన నేతగా మోదీని పుతిన్ అభివర్ణించారు.
దేశంలో నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని, బ్రిటిష్ పాలనను గుర్తు చేసేలా మోదీ పాలన ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.
CM Chandrababu : ప్రధానితో కలిసి అరకు కాఫీని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నా