PM

    మోడీని విమర్శించిన కాంగ్రెస్ ఎంపీకి బెదిరింపు కాల్

    February 8, 2021 / 09:33 PM IST

    Kharge ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం రాజ్యసభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లికార్జున్‌ ఖర్గే విమర్శలు గుప్పించారు. అయితే విమర్శలు చేసిన అనంతరం తనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు ఖర్గే తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎందు�

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రధానికి సీఎం జగన్ లేఖ

    February 7, 2021 / 06:40 AM IST

    AP CM writes to PM on revival of Vizag steel plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం జగన్‌ లేఖరాశారు. స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని జగన్‌ ప్రధానిని కోరారు. ప్లాంట్‌ను బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించ

    పిలిచి అవమానిస్తారా? మోడీ ముందే మమత ఆగ్రహం

    January 24, 2021 / 04:22 PM IST

    mamata benerjee శనివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోల్‌కతాలో పర్యటించారు. ప్రధాని పశ్చిమబెంగాల్ పర్యటనలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే వేదికపై కనిపించారు. శనివారం స

    మోడీ తమిళనాడును కంట్రోల్ చేయడానికి కేంద్ర బలగాలను వాడుకుంటున్నారు: రాహుల్ గాంధీ

    January 23, 2021 / 07:43 PM IST

    Tamil Nadu Rahul Gandhi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ తమిళనాడు భాష, నేపథ్యం, సంస్కృతి, చరిత్ర గురించి పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. కేంద్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ తో తమిళనాడును కంట్ర�

    సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు…మోడీ

    January 1, 2021 / 03:09 PM IST

    PM Modi’s Poem For 2021 కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషెస్ చెప్పారు. అందరికీ శుభం కలగాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా “ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు” అంటూ ప్ర‌ధాని మోడీ ఓ కవితను �

    ఎన్డీయేలో టెన్షన్ : బీహార్ సీఎంగా తేజస్వీ యాదవ్…విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా నితీష్!

    December 29, 2020 / 06:05 PM IST

    Tension in NDA camp గత వారం అరుణాచల్ ప్రదేశ్ లో 6గురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిణామం బీహార్ లోని జేడీయూ-బీజేపీ స్నేహబంధంపై ప్రభావం చూపే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షంగా ఉండి మర

    ఢిల్లీలో కొందరు నాకే ప్రజాస్వామ్యం నేర్పించాలనుకుంటున్నారు: పీఎం మోడీ

    December 27, 2020 / 06:35 AM IST

    PM Modi: ఢిల్లీలో కొందరు ‘నాకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పాలనుకుంటున్నారు’ అని ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు. పీఎం మోడీపై వేసిన కౌంటర్‌కు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీపై రివర్స్ కౌంటర్ వేసిన మోడీ.. ఇలా బదులిచ్చారు. అంతకంటే ముందు రాహు�

    వ్యవసాయ చట్టాలపై కేంద్రం కీలకనిర్ణయం?రైతన్నలకు భరోసా కల్పించే మార్పులు తీసుకురానుందా?

    December 5, 2020 / 02:59 PM IST

    PM Modi meeting with ministers farmers problems : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైతు సంఘాల నేతలతో కేంద్రం రెండుసార్లు చర్చలు జరిపినా విఫలం కావటంతో ప్రధాని నరేంద�

    కెనడా హైకమిషనర్ కు భారత్ సమన్లు

    December 4, 2020 / 03:56 PM IST

    India summons Canadian High Commissioner ఢిల్లీలో జరుగుతోన్న రైతుల నిరసనలపై సోమవారం కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో,ఇతర ఎంపీలు,మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన భారత్ శుక్రవారం(డిసెంబర్-4,2020) ఆ దేశ హైకమిషనర్​ కు సమన్లు జారీ చేసింది. అలాంటి చర్యలు కొనసాగితే.. ఇరు దేశాల ద�

    ఆత్మపరిశీలనకు సమయం కేటాయించండి

    November 25, 2020 / 11:51 PM IST

    Modi speech at Lucknow University ప్రజలు డిజిటల్​ పరికరాలకు అలవాటుపడి…తమ కోసం సమయం కేటాయించుకోవడం మానేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆత్మపరిశీలనకు సమయం కేటాయించడం లేదని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. డిజిటల్​ పరికరా�

10TV Telugu News