-
Home » PMO
PMO
ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ సమావేశం.. ప్రధాని కార్యాలయంలో ఆ 88 నిమిషాలు ఏం చర్చించారు..
సెప్టెంబర్ 13న ఆయన పదవీ విరమణ చేసినప్పటి నుండి ఆ పదవి ఖాళీగా ఉంది.
కేంద్రం కీలక నిర్ణయం.. పీఎంవో పేరు మార్పు.. తెలంగాణతోపాటు దేశంలోని అవన్నీ ఇకనుంచి లోక్భవన్లు
Lok bhavan : కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టులో భాగంగా ..
Mizoram : మిజోరంలో కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 17 మంది మృతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని
మిజోరంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. చాలామంది ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. వంతెన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై ప�
Prateek Doshi : నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ దోషి ఎవరు?
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వంగమయి వివాహం ఇటీవల ప్రతీక్ దోషితో సింపుల్ గా జరిగింది. అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ దోషి బ్యాగ్రౌండ్పై జనం ఆరా తీస్తున
Namo App New Feature : మోడీతో దిగిన ఫోటో మిస్ అయ్యిందా? నమో యాప్లో దొరికేస్తుంది
ప్రధానమంత్రి మోడీతో ఫోటో దిగారా? ఆ ఫోటో మీ దగ్గర మిస్ అయ్యిందా? అస్సలు వర్రీ అవ్వకండి. మీరు ఆ ఫోటోని తిరిగి పొందడం ఇప్పుడు చాలా ఈజీ. నమో యాప్ ఇప్పుడు "ఫోటో బూత్" అనే కొత్త ఫీచర్ ద్వారా దానిని తిరిగిపొందే అవకాశం కల్పిస్తోంది.
PM Modi : బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోడీ
పశ్చిమ గోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.
Big Breaking..మరికొద్దిసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ
ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించునున్నారని ఓ ట్వీట్ లో ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఏ అంశంపై
Coronavirus : కేరళలో 20,487 కొత్త కేసులు, 181 మరణాలు
కేరళలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 20,487 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా 181 వరకు నమోదయ్యాయి.
Tejashwi Yadav : నితీశ్ ని మోదీ అవమానించారు
డీయూ అధినేత,బీహార్ సీఎం నితీశ్ కుమార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవమానించారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. కులాల వారీగా జనగణన అంశంపై ప్రధానితో మాట్లాడేందుకు ఆయన అపాయింట్మెంట్ ని నితీష్ కోరగా..ఇంతవరకూ నితీష్ కి మోదీ అపాయింట్మె
Prime Minister’s Office: ప్రధాని ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తారు..? PMO సమాధానం!
ప్రధాన మంత్రి కార్యాలయం (PMO)లో మొత్తం 301 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. PMO కోసం బడ్జెట్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా కేటాయించబడుతుంది.