Home » PMO
మిజోరంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. చాలామంది ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. వంతెన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై ప�
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వంగమయి వివాహం ఇటీవల ప్రతీక్ దోషితో సింపుల్ గా జరిగింది. అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ దోషి బ్యాగ్రౌండ్పై జనం ఆరా తీస్తున
ప్రధానమంత్రి మోడీతో ఫోటో దిగారా? ఆ ఫోటో మీ దగ్గర మిస్ అయ్యిందా? అస్సలు వర్రీ అవ్వకండి. మీరు ఆ ఫోటోని తిరిగి పొందడం ఇప్పుడు చాలా ఈజీ. నమో యాప్ ఇప్పుడు "ఫోటో బూత్" అనే కొత్త ఫీచర్ ద్వారా దానిని తిరిగిపొందే అవకాశం కల్పిస్తోంది.
పశ్చిమ గోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించునున్నారని ఓ ట్వీట్ లో ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఏ అంశంపై
కేరళలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 20,487 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా 181 వరకు నమోదయ్యాయి.
డీయూ అధినేత,బీహార్ సీఎం నితీశ్ కుమార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవమానించారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. కులాల వారీగా జనగణన అంశంపై ప్రధానితో మాట్లాడేందుకు ఆయన అపాయింట్మెంట్ ని నితీష్ కోరగా..ఇంతవరకూ నితీష్ కి మోదీ అపాయింట్మె
ప్రధాన మంత్రి కార్యాలయం (PMO)లో మొత్తం 301 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. PMO కోసం బడ్జెట్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా కేటాయించబడుతుంది.
ప్రధాని మోదీ తరచుగా జాతినుద్దేశించి చేసే ప్రసంగాలపై దేశ పౌరుల నుండి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తారన్న విషయం తెలిసిందే.
కరోనా నిర్వహణ బాధ్యతలు మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించాలంటూ బీజేపీ ఫైర్బ్రాండ్ సుబ్రమణ్యన్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.