Home » poison
జూన్10వ తేదీన జ్యోతి అత్తింట్లో వివాదం నెలకొంది. వివాదం కారణంగా కక్ష పెట్టుకొని జ్యోతిని చంపాలని అత్తింటి కుటుంబం ప్లాన్ చేసుకుంది.
Ice Cream: ఐస్ క్రీమ్ తిని 12ఏళ్ల బాలుడు చనిపోయిన షాకింగ్ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఐస్ క్రీమ్ తిని బాలుడు చనిపోవడం ఏంటి? అని అంతా షాక్ అయ్యారు.
మనీష్ అరెస్టును నిరసిస్తూ ఎస్పీ కార్యకర్తలు డీజీపీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు అఖిలేష్ యాదవ్ డీజీపీ ఆఫీస్కు వెళ్లారు. అక్కడ మనీష్ విడుదలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పోలీసులు అఖిలేష�
బాల్యపు ఛాయలు వీడకుండానే సింహాసనాన్ని అధిష్టించి రాజు అయిన చరిత్ర ఆ చక్రవర్తిది. 13 ఏళ్లకే రాజుగా పట్టాభిషిక్తుడై 53 ఏళ్లపాటు రాజ్యాలను పాలించిన ఆ చక్రవర్తి విషాన్ని కూడా ఆహారంగా అవలీలగా తినేస్తారు. ఈయన్ని అపర బకాసురుడు అనటంలో ఎటువంటి అతిశయ
వధువు, వరుడి కుటుంబాలకు ముందే చుట్టరికం ఉందంటున్నారు. ఎవరినీ బలవంతం పెట్టలేదన్నారు. సృజనకు ఎలాంటి ఎఫైర్లు లేవని స్పష్టం చేశారు.(Bride Srujana Postmortem)
Russia-Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఇరుదేశాలు హోరాహోరీగా యుద్ధంలో తలపడుతున్నాయి.
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు విషమించి చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ సంఘటన జిల్లాలోని దామరచర్ల మండలం నూనవత్ తండాలో జరిగింది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది. తరుచూ ఇబ్బందుల్లో పడుతోంది. ఇటీవల అమెజాన్ వేదికగా జరుగుతున్న గంజాయి అమ్మకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
పోలీస్ ఎంక్వైరీలో చేసిన టార్చర్కు తట్టుకోలేకపోతున్నానంటూ మైనర్ బాలిక పాయిజన్ తాగేసింది. రాజ్పూర్ పోలీస్ స్టేషన్లో చేస్తున్న వినోద్ కుమార్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు....
కర్ణాటకలోని హసన్ జిల్లాలో దారుణం జరిగింది. మూగజీవాల పట్ల కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. వానరాలకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి.