Home » Polavaram
ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి అనే డిమాండ్ మరోసారి వినిపిస్తోంది. ఇంతకీ అసలు ఆ ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు ఏమంటున్నారు..? వారి ప్రధాన డిమాండ్లు ఏంటి..?
తెలంగాణ, ఏపీ నేతల మధ్య పోలవరం రచ్చ
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. అసలు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది? జాప్యానికి కారణాలు ఏంటో కూడా కేంద్రం చెప్పింది.
పోలవరం ప్రాజెక్ట్పై మాటల యుద్ధం
కివ్వాక ఆర్ &ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల వద్ద మంచి నీరు, విద్యుత్, టాయిలెట్ల సౌకర్యాలు లేవని మండిపడుతున్నారు. రేషన్ విషయంలో కొంతమందికి ఇచ్చి మరికొంత మంది బాధితులకు మొండిచేయి చూపిస్తున్నారని ఆవేదన చెందారు.
భద్రాద్రి రామాలయానికి ముప్పు తప్పదా ?
ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సీఎం జగన్.. ప్రధానితో చర్చించారు.
గ్రామంలో ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రైతులు, విద్యార్థుల తల్లిదండ్రులు చంద్రబాబు వద్ద తమ సమస్యలు చెప్పుకొచ్చారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకుల్లో ఉన్న అసంతృప్తిని టీకప్పులో తుపానుతో పోల్చారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఈ రోజు కడపలో పర్యటిస్తున్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.
రేపు పోలవరానికి సీఎం జగన్