-
Home » Polavaram
Polavaram
వాటర్ వార్.. గట్టెక్కేది ఎలా? రేవంత్ సర్కార్కు హెడెక్గా మారిన నీళ్ల లొల్లి
ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల లొల్లి ఇప్పటిది కాదు. ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. కానీ ఎప్పటికప్పుడు పొలిటికల్ ఎజెండాగా మారుతూ..వాటర్ వార్ తెలుగు స్టేట్స్ పాలిటిక్స్లో వేడిని రాజేస్తుంటుంది.
నీళ్ల విషయంలో రాజకీయాలు సరికాదు, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఆనందపడొద్దు- సీఎం చంద్రబాబు
సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. Chandrababu
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు.. కీలక అంశాలపై చర్చ
పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు.
Amaravati: చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ.. సెకండ్ పేజ్ ల్యాండ్ పూలింగ్కు ఆమోదం తెలపనున్న క్యాబినెట్
వీలునామా రాయకుండా చనిపోతే పూర్వీకుల వ్యవసాయ ఆస్తులకు సంబంధించి నియమిత స్టాంపు డ్యూటీ అంశంపై క్యాబినెట్లో చర్చిస్తున్నారు.
ఏపీకి ఆ హక్కు ఉంది.. అమిత్ షాతో భేటీలో బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు చర్చ
అమిత్ షా తో సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు.
ప్రధాని మోదీతో ముగిసిన నారా లోకేశ్ భేటీ.. దాదాపు 2 గంటల పాటు చర్చలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ గురించి మోదీకి వివరించారు.
కచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
ఆత్మనిర్బర్ భారత్, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టకపోతే వినాయక చవితికి విగ్రహం తయారు చేసే మట్టిని కూడా ఇతర దేశాలు నుంచి తెచ్చుకోవాలి.
పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు నిలిపివేత.. ఎందుకంటే..?
పోలవరం డయాఫ్రమ్ వాల్ పనుల్లో సందిగ్దత నెలకొంది. ఈనెల 18న ప్రత్యేక పూజలు నిర్వహించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. అయితే..
వైసీపీ పాలనలో అమరావతిని భ్రష్టు పట్టించారు, పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు- సీఎం చంద్రబాబు
మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి చివరికి ఏదీ లేకుండా అమరావతిని సర్వ నాశనం చేశారు.
ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సమావేశం
రాష్ట్ర పరిస్థితులు, పాలన, కేంద్రం సహకారంపై చర్చించారు. రాజకీయ అంశాలపైనా డిస్కషన్ జరిగింది.