Home » Polavaram
అమిత్ షా తో సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ గురించి మోదీకి వివరించారు.
ఆత్మనిర్బర్ భారత్, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టకపోతే వినాయక చవితికి విగ్రహం తయారు చేసే మట్టిని కూడా ఇతర దేశాలు నుంచి తెచ్చుకోవాలి.
పోలవరం డయాఫ్రమ్ వాల్ పనుల్లో సందిగ్దత నెలకొంది. ఈనెల 18న ప్రత్యేక పూజలు నిర్వహించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. అయితే..
మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి చివరికి ఏదీ లేకుండా అమరావతిని సర్వ నాశనం చేశారు.
రాష్ట్ర పరిస్థితులు, పాలన, కేంద్రం సహకారంపై చర్చించారు. రాజకీయ అంశాలపైనా డిస్కషన్ జరిగింది.
గత ప్రభుత్వం రివర్స్ టెండర్లకు వెళ్లడం, ఈ విరామం వల్ల వరదల్లో తీవ్ర నష్టం వచ్చిందని తెలిపారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ ఢిల్లీ పర్యటనలో సీఆర్ పాటిల్ ను కలిసి పలు విజ్ఞప్తులు చేశారు.
ఏపీలోని పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ మొదటికి రావడంపై సభలో చర్చించాలని కోరినట్లు తెలిపారు.
కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నవంబర్ నెలలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయి. కొత్త డయాఫ్రం వాల్ మట్టి సాంద్రత పెంపు.. ప్రధాన డ్యాం గ్యాప్-2లో పాత డయాఫ్రం వాల్ కు సమాంతరంగా