Home » Polavaram
ఈ మేరకు టీడీపీ నాయకులు సిద్ధం అంటూ అత్యవసర సమావేశంలో తీర్మానం చేశారు.
అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం అయిన తర్వాత జగన్ ప్రధాని మోదీని కలుస్తుండటంపై చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఆశావహుల్లో సందడి ఎక్కువవుతోంది.
వైసీపీలో అభ్యర్థుల మార్పుతోపాటు, సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ఈసారి కచ్చితంగా గెలుస్తామని అంచనా వేసుకుంటున్న టీడీపీ నాయకులు ఎలాగైనా టికెట్ సాధించాలని ప్రయత్నిస్తున్నారు.
ప్రాజెక్టు పురోగతిపై సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు
నవ్యాంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా మార్చాలంటే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సిందేనని తెలిపారు.
పోలవరంపై ముగిసిన కీలక సమావేశం..
పోలవరం దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలోనే రోడ్డుపై చంద్రబాబు నాయుడు కాసేపు తమ పార్టీ నేతలతో కలిసి బైఠాయించారు. తాను పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని, అనుమతి ఇ�
కేంద్రాన్ని ఒప్పిస్తాం.. పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ తెస్తాం
తెలుగు రాష్ట్రాల మధ్య ఐదు గ్రామాల రగడ రగులుతూనేవుంది. తెలంగాణలో కలపాలంటూ ఏపీలోని ఐదు గ్రామాల ప్రజలు మరోసారి ఆందోళనకు దిగారు. ఒకే చోట వంటావార్పుకు ఐదు గ్రామాల ప్రజలు పిలుపిచ్చారు. ముంపు గ్రామాల ప్రజల ఆందోళనను ఏపీ సర్కార్ సీరియస్గా తీసుకు�