Home » Polavaram
లెక్కలన్నీ బయటకొస్తున్నాయి. తప్పులేవో తేలుతున్నాయి.. అక్రమాలు జరిగాయా? అడ్డగోలు పనులు చేశారా? వ్యవస్థలను నాశనం చేశారా? అధికారులను మేనేజ్ చేశారా? ఏదైనా సరే మొత్తం బయటపడాల్సిందే… జాతకాలన్నీ తేల్చాల్సిందే… ఇది చంద్రబాబు ప్రభుత్వం స్ట్రాటజీ.
ఇప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య తేడా ఏంటి? ఎవరి హయాంలో ఎంత పని జరిగిందీ చెప్పడానికి శ్వేతపత్రం ఓ అస్త్రంగా మారింది.
మొత్తానికి ఈ సారి ఢిల్లీ నుంచి నిధులు సాధించే విషయంలో పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారు చంద్రబాబు. అందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనను గమనిస్తున్నవారంతా... అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క అంటూ విశ్లేషిస్తున్నారు.
ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, నిర్మలా సీతారామన్, గడ్కరీ, నడ్డా, సీఆర్ పాటిల్ తదితర కేంద్రల మంత్రులతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలుత పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన చంద్రబాబు ఆ తర్వాత రాజధానిలోనూ విస్తృతంగా పర్యటించారు.
ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి నిత్యం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు.. పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆహ్వానాల మేరకు పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంటుంది.
పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరానికి శాపం జగన్ అంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
వృధాగా సముద్రంలో కలిసే 3వేల టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకుని కరవురహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు ఇది. అలాంటి ప్రాజెక్ట్ జగన్ చేసిన విధ్వంసానికి గురైంది.
Ap Demands : ఏపీ మారాలంటే .. మీరు ఇవ్వాల్సిందే
కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఏం ఏం కోరింది? కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమేం అందే అవకాశం ఉంది? అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తికి ఎంత గడువు పడుతుంది? అసలు ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?