Home » Police case file
ఇద్దరు యువకులు బైక్ పై అతి వేగంగా వెళ్తూ డివైడర్ ను ఢీకొట్టారు. దీంతో వారిద్దరూ స్పాట్ లోనే మృతి చెందారు.
పోలీసులు తనపై మరోకేసు నమోదు చేయడం పట్ల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పోలీసుల ఉద్దేశం నాపై మరోసారి పీడి యాక్టు ప్రయోగించి జైల్లో వేయడమేనని, హిందూ ధర్మంకోసం మాట్లాడుతుంటే నాపైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
పబ్కి వచ్చిన దంపతులు వ్యాలేట్ పార్కింగ్ ఉండటంతో కారు కీస్ డ్రైవర్కి ఇచ్చి పబ్లోకి వెళ్లారు. తిరిగి వచ్చే చూసే సరికి కారులోని బంగారు ఆభరణాలు కనిపించలేదు.
భర్త పరాయి పురుషుల దగ్గరకు వెళ్ళమని వేధింపులకు గురిచేస్తున్న భర్తను దారుణంగా హత్యచేసింది రెండో భార్య. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయింది.
జగిత్యాలలో దారుణం జరిగింది. హనుమాన్ వాడకు చెందిన రౌడీషీటర్ తోట శేఖర్ (35) ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
తోటి ఉద్యోగి వేధింపులు తాళలేక నర్సు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఓ వ్యక్తి రూ.34 లక్షల విలువైన బంగారాన్ని చాకోలెట్ బాక్స్ లో తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
హారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని దుర్గాపూర్ లో విద్యుత్ జనరేటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలై ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
ఓ గుర్తు తెలియని వ్యక్తి వైద్యురాలి బాత్ రూమ్ లో స్పై కెమెరా పెట్టిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే ధంకవాడి నగరంలో గల ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలు (31) పనిచేస్తున్నారు. ఆమె ఆసుపత్రికి సమీపంలోని క్వార్టర్స్లో మరో వైద్యుడ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచన ప్రకారం కరోనా సోకిన వ్యక్తి 14 రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి. ఈ సమాయంలో వారిని ఎవరు కలవకూడదు. కలిస్తే వారికి కూడా కరోనా సోకే అవకాశం ఉంటుంది.