Home » police investigation
ఆరేళ్ళ బాలికపై అత్యాచారం చేసిన మరుసటి రోజు నిందితుడు రాజు ఆటో దొంగతనం చేసేందుకు యత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో జాగీలతో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో గాలింపు చర్యలు చేపట్టారు.
దందాకు కాదేది అనర్హం. ఆఖరికి తలవెంట్రుకల ఎగుమతిలోనూ అవకతవకలు జరిగాయి. తలవెంట్రుకల దందాపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
వరంగల్ మాయలేడి ఘటనలో బాధితుల సంఖ్య పెరుగుతుంది. పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె చేతిలో మోసపోయినవారి సంఖ్య భారీగానే ఉందని పోలీసులు నిర్దారించారు.
వివాహేతర సంబంధం మోజులోపడి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సోమమంగళం గ్రామానికి చెందిన అదెంచెరి, విమలరాణి (37) దంపతులు.. గత కొంతకాలంగా రాణి భర్త�
బాంబు పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఏ విధంగా పారిపోయారు అనే కోణంలో విచారిస్తున్నారు అధికారులు. ఇక ఈ పేలుడు సమయంలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.
కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, రాణిగారితోట ప్రాంతాల్లో విజయవాడ, గుంటూరు పోలీసులు కలిసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ నిందితులను గుర్తించే అవకాశముంది.
bodhan fake address passports case : నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంగా వెలుగుచూసిన నకిలీ అడ్రస్ పాస్పోర్ట్ల కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే ఈ కేసులో స్పెషల్ టీమ్ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. 75 పాస్పోర్ట్లు నకిలీ అడ్రస్తో జారీ అయినట్లు దర్యా�
Occult worship in Khammam : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో క్షుద్ర పూజల కలకలం నెలకొంది. రేమిడిచర్లలో ఓ కుటుంబం గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపింది. గద్దె నరసింహారావు ఇంటిలో 30 అడుగుల లోతు గుంత తవ్వారు. ఇది 20 రోజులుగా కొనసాగుతోంది. గద్దె నరసింహారావు రెండ్రోజుల �
attempted murder on minister Perninani : ఏపీ మంత్రి పేర్నినానిపై కావాలనే నిందితుడు హత్యాయత్నం చేసినట్లు తమ విచారణలో వెల్లడించినట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో ఎలాంటి భయం లేకుండా నాగేశ్వరరావు సమాధానం చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు వెనుక ఎవరెవ�