Home » police investigation
విజయవాడకు చెందిన నాగరత్నం అనే మహిళ నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 30 వేల నగదును దొంగలు అపహరించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు.
మెడికో ప్రీతి మృతి నిర్ధారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిందితుడు సైఫ్ ను పోలీసులు మూడో రోజు ప్రశ్నిస్తున్నారు. ప్రీతి మృతి నిర్ధారణకు ఫోరెన్సిక్ నివేదిక, టాక్స్ కాలజీ నివేదిక కీలకం కానున్నాయి.
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లో హరిహర కృష్ణ నవీన్ ను కిరాతంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నవీన్ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో నవీన్ హత్య విషయంలో హర హర కృష్ణకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
గంజాయి స్మగ్లర్ కారులో షికారు చేసిన అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీజ్ చేసిన కారులో డీఎస్పీ షికారుపై పోలీసుల విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే డీజీపీకి అనకాపల్లి ఎస్పీ గౌతమీచారి నివేదిక ఇచ్చారు.
హైదరాబాద్లోని తార్నాకలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని రూపాలి అపార్ట్మెంట్లో వీరు నివాసం ఉంటున్నారు. నలుగురు అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాగోల్ గోల్డ్ షాప్ నిందితుల కోసం పోలీసుల వేట
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల ఆదిత్య రెడ్డిపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నాటు బాంబులు విసిరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆదిత్యరెడ్డి చేతికి గాయమైంది. పోలీసులు
తన ప్రేమను తిరస్కరించిందని ప్రమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలిక రోడ్డుపై వెళ్తుండగా తుపాకీతో మెడపై కాల్చి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకుంది.
మరోవైపు బెంజ్ కార్ వీడియో చూశాక.. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎమ్మెల్యే కొడుకు వైపు తిరిగినట్లు తెలుస్తోంది. అతడ్ని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంతకంటే ముందు మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ తీసుకోవాలనుకుంట�
చిన్న క్లూతో పద్మ కేసును చేధించిన పోలీసులు