Home » police investigation
భార్యాభర్త మధ్య మనస్పర్థలు అక్రమ సంబంధాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా వారి వివాహ జీవితాన్నే సర్వనాశనం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రోజుకు అనేకం వెలుగు చూస్తున్నాయి. భార్యాభర్తల మధ్య విబేధాలుకాస్త.. పిల్లలనూ అనాథలుగా మారుస్తున్నాయి. ఇలాంటి ఘట�
కామారెడ్డి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
పుడింగ్ ఇన్ మింక్ పబ్లో 20మంది వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. మేనేజర్ అనిల్, అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సప్లయ్ చేసినట్లు ఖాకీలు తేల్చారు.
నిన్న రాత్రి 8:40 గంటలకు ప్రమాదం జరిగినా.. పోలీసులు నిందితులను గుర్తించలేదు. ఎమ్మెల్యే షకీల్ కుటుంబసభ్యులే కారు నడిపినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
డ్రగ్స్ కేసులో డొంక కదులుతోంది. టోనీతో సంబంధాలు ఉన్నవారి గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు.
కీలక అనుమానితురాలు షానాజ్ బేగం బషీర్బాగ్ బ్రాంచ్లో ఈ నెల 11న సేవింగ్ ఖాతా తెరిచినట్లు గుర్తించారు. బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేసింది సైబర్ నేరగాళ్లే అని నిర్దారణకు వచ్చారు.
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. దళిత యువకుడిని పెళ్లి చేసుకుందని కూతురుకు గుండు గీయించి పుణ్యస్నానం చేయించాడో తండ్రి. పైగా అతనికి విడాకులివ్వాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు.
పాకిస్తాన్ ఉగ్రవాది అష్రఫ్ ను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో అష్రఫ్ కీలక విషయాలు వెల్లడించారు. నిన్న ఢిల్లీలో ఉగ్రవాది అష్రఫ్ పోలీసులకు పట్టుబడ్డారు.
కర్ణాటకలో దారుణం జరిగింది. లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను సజీవదహనం చేసాడో వ్యక్తి. ఈ ఘటన రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో హడలెత్తించిన కిల్లర్ గ్యాంగ్ పోలీసులకు పట్టుబడింది. నలుగురు సభ్యులుగల ముఠాను వలవేసి పట్టుకున్నారు. ఎన్నో దారుణాలకు పాల్పడిన ఈ ముఠాకు లీడర్ ఓ కిలాడీ లేడీ.