Home » police personnel
జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతుందని సమాచారం అందుకున్న చిత్రకూట్ పోలీసులు సోమవారం రాత్రి ఓ ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. అక్కడే సత్నా జిల్లా మునిసిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సాధనా పటేల్ సహా ఆమె అనుచరులు కొంతమంది ఉన్నారు. ఈ సందర్భంలో పోలీసు�
వీక్లీ ఆఫ్ అమలు చేస్తూ..ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో లక్ష మంది వరకు పోలీసులు వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు.
కోవిడ్ -19 రెండవ వేవ్ 100 రోజుల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి టీకాలు వేసే వరకు, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే వరకు ఇలాంటి కరోనా వేవ్ లు పుట్టుకుస్తూనే ఉంటాయని ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు దద్దరిల్లాయి. గణతంత్రాన రైతులు చేస్తున్న ట్రాక్టర్ల పరేడ్.. ఉద్రిక్తలకు దారితీసింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా చారిత్రాత్మక కవాతు దేశ ప్రజల భవిష్యత్తు కోసమని రైతులు చెబుతుండగా.. శాంతియుతంగా చేస్తున్న కవాత�
తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతంలో డీజీపీ ఆకస్మిక పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణేష్ అండ్ టీమ్ లొంగుబాటు వార్తల నేపథ్యంలో… డీజీపీ పర్యటన మరింత ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మావోయిస్టుల కదలికలు, పోలీసుల కూంబిం�
కొత్త ట్రాఫిక్ చట్టం అమలు వచ్చాక ప్రజలు జేబులు ఖాళీ అయిపోతున్నాయి. అంతేకాదు ట్రాఫిక్ నిబంధల విషయంలో కొంతమంది పోలీసులు ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలతో పోలీసులు ఫ్లెండ్లీగా వ్యవహరిస్తుంటే కొంతమంది పోలీసులు మాత్రం దౌ