Home » Police
సిక్కు సంస్థల్లో ప్రధానమైన ‘అకాల్ తక్త్’ సంస్థ అమృత్పాల్ సింగ్ అంశంపై స్పందించింది. పంజాబ్ ప్రభుత్వ తీరు, పోలీసుల వైఖరిపై మండిపడింది. సంస్థకు చెందిన జియాని హర్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సిక్కు �
వ్యక్తిగత డేటా చోరీ ముఠా అరెస్ట్
డియోరి పోలీస్ పరిధిలో భూషన్ పాండే అనే వృద్ధుడిపై ఒక కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అతడ్ని పట్టుకునేందుకు సంగం పాఠక్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడి కుటుంబ సభ్యులు అందరూ
నాగ్పూర్లో ఉన్న గడ్కరీ కార్యాలయానికి మంగళవారం ఉదయం రెండు కాల్స్, మధ్యాహ్నం మరో కాల్ వచ్చింది. జయేష్ పూజారి అలియాస్ జయేష్ కాంతా పేరుతో ఒక వ్యక్తి గడ్కరీ ఆఫీస్కు కాల్ చేశాడు. తనకు రూ.10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే గడ్కరీకి హాని తప్పదని బెదిరించ�
ఉత్తర ప్రదేశ్, అజాంఘర్లోని డీఏవీ పీజీ కాలేజీలో కొంతకాలంగా నల్లాలు (వాటర్ ట్యాప్స్) చోరీకి గురవుతున్నాయి. ముఖ్యంగా బాత్ రూమ్స్, టాయిలెట్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వీటిని కొట్టేస్తున్నారు. దీంతో దొంగల్ని గుర్తించే ఉద్దేశంతో అజాంఘర్ ప�
వేర్పాటువాద నాయకుడు అమృత్పాల్ సింగ్ను అరెస్టు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్న తరుణంలో మత గురువు ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఖలిస్తానీ నాయకుడు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. అయితే అతని మద్దతుదారులలో 78 మందిని పోలీసులు ఇప్పటికే అర�
అమృత్పాల్ సింగ్కు మద్దతుగా పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. మొహాలి సరిహద్దులో శనివారం కువామి ఇన్సాఫ్ మోర్చా కార్యకర్తలు నిరసన చేశారు. బర్నాలా, ధనోలా, ఆనందపూర్ సాహిబ్ నంగార్, మన్సా వంటి ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఎస్�
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఎమద్ పరిబహన్ బస్సు మాదారిపూర్ ప్రాంతంలోని ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో ఉదయం 07.30 గంటల సమయంలో బస్సు అదుపుతప్పి, పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది మరణించా�
ఢిల్లీ పరిధిలోని రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కూలీలు ఒక బ్యాగును గుర్తించారు. దుర్వాసన వస్తున్న ఈ బ్యాగు తెరిచి చూడగా అందులో ప్లాస్టిక్ కవర్లో చుట్టిన పుర్రె, వెంట్రుకలు, ఎముకలు, వేళ్లు, ఇత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అక్కడకు ఎందుకు వచ్చారని పోలీసులను మీడియా ప్రశ్నించగా ప్రత్యేక సీపీ (ఎల్వో) ఎస్పీ హూడా సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీతో మాట్లాడడానికి వచ్చామని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జ�