Home » Police
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోకి శనివారం పోలీసులు చొచ్చుకుని వచ్చి హడావుడి చేశారు. ఇట్లో ఉన్న కొంత మందిపై తీవ్రంగా లాఠీఛార్జ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఒక పని నిమిత్తం దేశ రాజధాని ఇస్లామాబాద్ ప్రయాణం అయిన కొద్ది సమయానికే �
ఎన్కౌంటర్ చేయనని రాసిస్తేనే ఆస్పత్రికి వస్తా.. లేకుండా రాను పోలీసులకు ఓ ఖైదీ షరతు పెట్టాడు. దీనికి కారణం యూపీలో నేరస్థుల్ని వరుస ఎన్ కౌంటర్లతో లేపేస్తున్నారు పోలీసులు.
సీఎం జగన్ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి చెందిన నాగరాజును ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో పోలీసుల విచారణ రెండో రోజు కొనసాగుతోంది. హరి హర కృష్ణ పోలీసుల కస్టడీలో ఉండటంతో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేపట్టారు. ఇక హరి హర ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
తిరుపత్తూర్ జిల్లాలో, వనియంబాడి సర్వీస్ లేన్పై ముగ్గురు బాలలు సైకిల్పై వెళ్తున్నారు. విజయ్, సూర్య అనే సోదరులతోపాటు, రఫీక్ అనే మరో బాలుడు కలిపి సైకిళ్లపై స్కూలుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఒక ఎస్యూవీ వాహనం వారిని ఢీకొంది. ఈ ఘటన�
పోలీసుల వాదనను ఆర్మీలోనే పనిచేస్తున్న జై కిషోర్ సింగ్ సోదరుడు నంద్ కిషోర్ తోసిపుచ్చారు. డీఎస్పీ మేడం తమ ఇంటికి వచ్చి 15 రోజుల్లోగా విగ్రహాన్ని తొలగించాలని చెప్పారని, ఆమెకు డాక్యుమెంట్లు చూపిస్తామని చెప్పినప్పటికీ వినలేదని ఆరోపించారు. ఆ త�
ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్కు చెందిన సర్ఫరాజ్ మెమోన్ చైనా, పాకిస్తాన్, హాంకాంగ్ వంటి దేశాల్లో శిక్షణ పొందాడు. అతడు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడగలడు. చాలా ప్రమాదకారి. అతడు ఇటీవల ముంబై చేరుకున్నాడు. అందువల్ల అతడి విషయంలో అప్రమత్తంగా ఉం�
నవీన్ హత్య కేసులో మరో కీలక విషయం బయటపడింది. ముసారాంబాగ్ లో అక్కాబావలతో నివాసముంటున్న హరి హర కృష్ణ..నవీన్ హత్య చేసిన తర్వాత ఇంటికి కూడా రాలేదు. మలక్ పేట పోలీసు స్టేషన్ లో దీనికి సంబంధించి ఫిబ్రవరి 23న హరహర కృష్ణపై మిస్సింగ్ కేసు నమోదు అయింది.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కేఎంసీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం సంచలనం రేపుతోంది. కేఎంసీ పీజీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీస్ శాఖ ప్రీతి కేసును వేగవంతం చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒక పికప్ వ్యాన్లో కొందరు వ్యక్తులు గురువారం రాత్రి ఒక ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో పికప్ వ్యాన్లో ప్రయాణిస్తున్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు.