Home » Police
చౌస పవర్ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని విద్యుత్ కంపెనీ సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ సేకరించిన భూముల వ్యవహారంపై రెండు నెలలుగా రైతులు నిరసన చేస్తున్నారు. కంపెనీ గేటు బయటే నిరాహార దీక్ష చేపట్టిన రైతులు, తమకు సరైన పరిహారం ఇవ్వాలని డిమ�
మనుషులుగా మూగజీవాలపై మానవత్వం చూపించడం మన బాధ్యత. అయితే, కొందరు మాత్రం వాటి విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. కర్కశంగా ప్రవర్తిస్తారు. తాజాగా బెంగళూరులో ఒక కారు రోడ్డుపై విశ్రాంతి తీసుకుంటున్న వీధి కుక్క మీది నుంచి దూసుకెళ్లింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడో రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనలో రోడ్ షో, సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. చంద్రబాబు పర్సనర్ సెక్రటరీకి మంగళవారమే నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపా�
డ్రగ్స్ సప్లయర్ మోహిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్టు చేశారు. కొకైన్ సప్లై చేస్తుండగా ఓ పబ్ లో మోహిత్ ను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు.
సామాజిక మాధ్యమాల్లో కనపడే కొన్ని వీడియోలు మనలో ఎంతో సంతోషాన్ని నింపుతాయి. అటువంటి వీడియోనే ఇది. ఓ యువకుడు పోలీసుల ముందు గిటారు వాయిస్తూ బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్రలోని కేసరియా పాట పాడాడు. ఆ పాటకు ఇద్దరు పోలీసులు ఫిదా అయిపోయారు. ముంబైలో ఈ ఘ�
జమ్మూలోని యురి సెక్టార్, బారాముల్లా జిల్లాలో ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ కల్నల్ మనీష్ పంజ్ తెలిపారు. ఇటీవలి కాలంలో లభించిన భారీ ఆయుధ డంపింగ్ ఇదే. తీవ్రవాద కట్టడి చర్యలు తీసుకుంటున్న సైన్యం, పోలీసులు నిరంతరం ఇక్కడ నిఘా పెడుతున్న�
సికింద్రాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ కు గురైన చిన్నారి ఎట్టకేలకు తల్లి ఒడికి చేరింది. చిన్నారి కృతికను మహంకాళి పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ పాపను క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులకు కృతిక పేరెంట్స్ క�
తమిళ హీరో విశాల్ ‘లాఠీ’ అనే మరో యాక్షన్ థ్రిల్లర్ తో ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ సోమవారం తిరుపతి ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కి డైలాగ్ కింగ్ మోహన్ బాబు ముఖ్య �
తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు కొత్త నిబంధనలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేవారు అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం(డిసెంబర్18,2022) ఉత్తర్వులు జారీ చేశారు.
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని తమ అపార్టుమెంటులోని మూడో అంతస్తు నుంచి కిందికి తోసేసి, తానూ దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి వెళ్లిన పోలీసుల