Home » Police
పోడు భూములపై హక్కులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించాక.. అటవీ భూముల్లో ఆక్రమణలు మరింత పెరిగిపోయాయి. అటవీ భూముల ఆక్రమణలపై హక్కులు కల్పించే క్రమంలో.. గిరిజన సంక్షేమ శాఖ, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు కింది స్థాయిలో.. పెద్ద ఎత్తున కసరత్తు చేస�
పోడు భూముల రగడ రావణకాష్టంలా రగులుతోంది.. పచ్చని తెలంగాణ అడవుల్లో.. ఎర్రని రక్తం చిందుతోంది. ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతంలో.. నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయ్. ఫారెస్ట్ ఆఫీసర్లకు.. ఆదివాసీ బిడ్డలకు నిత్యం పోరు నడుస్తోంది. వీటన్నింటికి కారణం పోడు భ
పాస్టర్ నాగభూషణానికి పోలీసుల కౌన్సిలింగ్
చిన్న పిల్లలు ఆడుకునే డమ్మీ కరెన్సీ నోట్లు ఇచ్చి రూ.20 లక్షలు కొల్లగొట్టిందో ముఠా. అంటే రూ.40 లక్షల డమ్మీ నోట్లు ఇచ్చి.. రూ.20 లక్షలు దోచుకెళ్లారు. తర్వాత విషయం గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనల్లో మరోసారి కలకలం చెలరేగింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై నిన్న భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. కొన్�
జమ్ముకశ్మీర్లోని సోపోర్లో ఇద్దరు హైబ్రీడ్ టెర్రరిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. సోపోర్లోని షా ఫైజల్ మార్కెట్ వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద బ్యాగుతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి�
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న వేళ పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతోంది. గతకొన్ని రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు హైదరాబాద్ లో అక్రమ నగదు లభిస్తోంది. తాజాగా మరోసారి హైదరాబాద్లో భారీగా డబ్బును పోలీసులు పట్టుకున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన భారీ ఆపరేషన్ను తెలంగాణ పోలీసులు విఫలం చేశారు. మొయినాబాద్లోని ఫాంహౌజ్పై దాడి చేసి నలుగురు మధ్యవర్తుల్ని పట్టుకున్నారు. వారి నుంచి రూ.15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
దుకాణం వద్దకు రాగానే పోలీసులతో పాటు జనం గుమిగూడి ఉండటం కనిపించిందని, పోలీసులు తనను షాపులోకి వెళ్లనీయలేదని జంటూ మియా చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఒక వ్యక్తితో కలిసి షాపు బయటకు రావడంతో తనకు అసలు విషయం అర్ధమైందని అన్నాడు. కాగా, పట్టుబ
నోయిడాలోని హైడి పార్క్ సొసైటీ సెక్టార్ 78లో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. రెసిడెంట్ బాడీ ఎన్నికల్లో సెక్యూరిటీ సిబ్బంది ఓ వర్గానికి అనుకూలంగా పనిచేస్తోందని మరో వర్గం వారు ఆరోపిస్తూ వారిపై దాడికి దిగారు. మహిళా సెక్యూరిటీ సిబ్బందిని కొందరు మహిళలు క�