Home » Police
గతేడాది నవంబర్ నుంచి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు...సోమవారం(జులై-19,2021)నుంచి పార్లమెంట్ వద్ద నిరసన తెలుపనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
యూట్యూబ్లో చూసి బైకులను చోరీ చేస్తూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలను ఇద్దరు కానిస్టేబుల్స్ ఛేజ్ చేసి పెట్టుకున్నారు. హాస్టళ్ల ముందు పార్కింగ్ సదుపాయం లేక బయటపెట్టుకుని ఉండే బైక్లను అర్థరాత్రి సమయంలో ఎవరూ లేనప్పుడు చూసుకుని దొంగతనం చేసే
నేరస్తులు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకే ఈ తరహా కొత్త నిబంధనను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.
పేద విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసులు అందించటానికి ఝార్ఖండ్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఎలక్ట్రానిక్ గాడ్జెట్ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా పాత స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు రిపేర్ చేసి.. ఆన్�
Corona Awareness : ప్రభుత్వాలు కరోనా నిబంధనలు సడలించడంతో చాలామంది కరోనా జాగ్రత్తలు మరిచి ప్రవర్తిస్తున్నారు. సరైన జాగ్రత్తలు లేకుండానే రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతున్నారు. పోలీసులు స్వచ్చంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది వారి మాటలు వి�
విజయవాడ అయ్యప్పనగర్ లో సైకో కలకలం రేగింది. ఓ వ్యక్తి అర్థరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడి మహిళల పక్కన నిద్రపోతున్నాడనే వార్తలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. అర్థరాత్రి అయితే చాలు మహిళలు భయంగా గడుపుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పి.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామానికి చెందిన పంతాల పవన్, యర్రంశెట్టి రత్న సాగర్, బండారు నవీన్ కుమార్, ఖండవల్లి వినయ్ అనే నలుగురు 10వ తరగతి విద్యార్థులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు.
దేశ రాజధానిలో ఓ వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించాడో ఓ వ్యక్తి. మరో వ్యక్తి కర్రతో దాడి చేయగా..మహిళ అడ్డుకొంది. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనను కొంతమంది సెల్ ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మరమ్మత్తులకు గురైన పోలీసు జీపును మెకానిక్ షెడ్ దాకా ఈడ్చుకు వెళ్లి నెటిజన్ల చేత ప్రశంసలు అందుకుంటున్నారు కర్ణాటకలోని ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్.
వారంతా యువకులు. ప్రయోజకులు కావాల్సిన వయసు. కానీ, దారి తప్పారు. వ్యసనాలకు బానిసలుగా మారారు. జల్సాల కోసం కరుడుగట్టిన క్రిమినల్స్ లా మారారు. తొమ్మిది నెలల్లో ఆరుగురిని చంపేశారు.