Home » Police
వారంతా యువకులు. ప్రయోజకులు కావాల్సిన వయసు. కానీ, దారి తప్పారు. వ్యసనాలకు బానిసలుగా మారారు. జల్సాల కోసం కరుడుగట్టిన క్రిమినల్స్ లా మారారు. తొమ్మిది నెలల్లో ఆరుగురిని చంపేశారు.
రవితో పెళ్లి చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అయినా కూడా యువతి కిందకు దిగేందుకు నిరాకరించింది. తన ప్రియుడు రవిని ఇక్కడికి తీసుకొస్తేనే తాను కిందకు దిగుతానని చెబుతుంది. దీంతో పోలీసులు ట్యాంక్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు.
కమాండర్ దివాకర్ అలియాస్ కిషన్, కమాండర్ దేవి అలియాస్ లక్ష్మి ఇద్దరూ మే 9 న పోలీసుల ముందు లొంగిపోయారని కవర్ధ ఎస్పీ శాలబ్ కుమార్ తెలిపారు. వీరికి పునరావాసం కల్పిస్తామని ఎస్పీ సిన్హా అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను అన్ని విధాలా సమయం అందిస్తామ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్ వద్ద జరిగిన అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.
అయోధ్య ల్యాండ్ డీల్ వివాదంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామమందిర ట్రస్టు బోర్డు సభ్యుడు చంపత్ రాయ్ పై భూ కబ్జా ఆరోపణలు చేసిన ఓ జర్నలిస్ట్, మరో ఇద్దరిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కూంబింగ్ కొనసాగుతున్నట్లు వివరించారు ఎస్పీ. ఇక శుక్రవారం కూడా ఎన్కౌంటర్ జరిగింది. బస్తర్ జిల్లాలో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఓ మహిళ మావోయిస్టు మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు.
గతేడాది కరోన కాలంలో వైరల్ వీడియోతో యావత్ దేశానికి పరిచయమైన ఢిల్లీలోని ‘బాబా కా దాబా’ ఓనర్ కాంతా ప్రసాద్ (81) ఆత్మహత్యాయత్నం చేశాడు.
భార్య వేరే వ్యక్తితో ఇంట్లో ఏకాంతంగా ఉండగా భర్త గమనించాడు. బయటి నుంచి తలుపు పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు సదరు వ్యక్తి తెలిపిన అడ్రస్ కు వచ్చి ఇంట్లో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
Andhra Pradesh : అతి తెలివితేటలు ఉపయోగించి రాత్రికి రాత్రే డబ్బులు సంపాదించేయాలనే దురాశతో కొంతమంది కేటుగాళ్ల ముఠా గుట్టు రట్టు చేశారు ఏపీ పోలీసులు. అద్దెకు కార్లు తీసుకుని వారిని మరొకరికి తనఖా పెట్టేసి డబ్బులు దండుకునే ముఠాకు విజయనగరం పోలీసులు అరద�
భార్యాభర్తలు గొడవపడి ఒడిసాలోని కటక్ ప్రాంతంలోని జోబ్రా తీరంలో మహానదిలో దూకేశారు. వీరిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.