Home » Police
సెల్ఫీ మోజు ఎందరినో బలితీసుకుంటుంది. సెల్ఫీ తీసుకునే సమయంలో చుట్టుపక్కల ఏముందో గమనించకపోవడంతో చాలామంది ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నారు. తాజాగా సెల్ఫీ మోజులో పడి ఓ ప్రేమజంట ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
ఫుల్ గా మందు సేవించిన వాళ్లను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ నిర్వాహకులకు సూచించారు.
మీరు మార్కెట్ లో ఏదైనా ఫుడ్ ప్యాకెట్ కొనుక్కుని తింటున్నారా? అయితే జాగ్రత్త.. ఒకటికి రెండు సార్లు ఆ ప్యాక్ పై ఉన్న ఎక్స్ పైరీ డేట్ ని నిశితంగా గమనించండి. డేట్ లో ఏదైనా మార్పు ఉందేమో చూడండి. దాన్ని గోకినట్టు కానీ, దాని మీద మరో డేట్ రాసినట్టు కానీ
చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ లో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటన అనంతరం మావోయిస్టులుస్పందించారు. ఏప్రిల్ 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5లో ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది.
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో కొంతకాలంగా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. ఇరుదేశాల సైన్యాధికారులు శాంతి ఒప్పందం చేసుకోవడంతో ఆయుధాలను పక్కన పెట్టి శాంతియుతంగా మెలుగుతున్నారు. సైనికులు కూడా కాస్త ప్రశాంతంగ ఇక ఈ నేపథ్యంలోనే విమానం ఆకారంలో ఉ�
మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మవోయిస్టులు మరణించారు.
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది.
కర్నాటక రాష్ట్రంలో సంచలనం రేపిన బాలికపై ఏడాదిగా 30మందికిపైగా అత్యాచారం కేసు విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూస్తున్నాయి. అసలు విషయం తెలిసి పోలీసులే నిర్ఘాంతపోయారు. సభ్య సమాజం తలదించుకుంది.