Home » Police
Ghaziabad two yong girls for doing stunt on Bullet bike : ఓ బుల్లెట్ బైక్ మీద ఇద్దరు అమ్మాయిలు విన్యాసాలు చేశారు. ఒకమ్మాయి బుల్లెట్ బైక్ నడుపుతుంటే..మరో అమ్మాయి బైక్ నడిపే అమ్మాయి బుజాలపై కూర్చుంది. బైక్ నడిపే అమ్మాయి భుజాలపై కూర్చున్న అమ్మాయిని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ గాల్
‘దృశ్యం’ సినిమా గుర్తుంది కదూ. ఓ నీచుడిని చంపేసి అతడి శవాన్ని హీరో పూడ్చి పెడతాడు. అతడు ఏమయ్యాడో కూడా ఎవరికీ తెలీదు. మర్డర్ చేసినా శవాన్ని పూడ్చినా.. ఒక్క ఆధారం కూడా దొరక్కుండా చేస్తాడు హీరో. చివరికి.. హీరో స్వయంగా నోరు విప్పి చెప్పే వరకు అసలు వ�
ఉత్తర్ ప్రదేశ్లోని షామ్లీ జిల్లా పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. తనకు పిల్లను వెతికి పెట్టమంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.
అనంతపురం జిల్లా కూడేరు మండలంలో దారుణం జరిగింది. శివరాంపేట గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శ్రీకాంత్ను దుండగులు హతమార్చారు. పొలం దగ్గర నిద్రలో ఉండగా ఈ ఘోరం జరిగింది. ఉదయం అటుగా వెళ్తున్న కొందరు శ్రీకాంత్ మృతదేహాన్ని చూసి వెంటనే కుటుంబ స�
Maharashtra Woman : మన ఎదుట దారుణాలు జరుగుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు. మరికొందరు మాత్రం ధైర్యంగా నేరాలను ఆపేందుకు ముందుకొస్తుంటారు. ఈ విషయంలో తామేమీ తక్కువేం కాదంటూ..మహిళలు నిరూపిస్తున్నారు. ఉదయం 3 గంటల వేళ ఏటీఎం సెంటర్ లో జరిగే నేరా�
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని నిన్న ఆయనపై కేసు నమోదైంది.
ప్రముఖ కన్నడ నటుడు, ‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లికి, గ్రామస్తులకి మధ్య గొడవ జరిగింది. దీనికి కారణం భూవివాదం. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. గ్రామస్తులు యశ్ తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉత్తర మయన్మార్ పట్టణంలో పోలీసుల ముందు ఒక సన్యాసిని(నన్) తన మోకాళ్లపైకి నిలబడి వేడుకుంటోన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత నెల తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులను కాల్చడం మానేయమంటూ వారిని విజ్ఞప్తి చ�
సీసీ ఫుటేజీ ఆధారంగా నిజం వెలుగుచూసింది. ఆయన ప్రాణం పోవడానికి కారణం ఓ బల్లి అని తేలింది. సీఐ శేషారావు తనకు తెలిసిన మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న లిఫ్టు దగ్గర బల్లి కనిపించింది. దాన్ని చీపురుతో తరిమే క్రమంలో ఆయన భవనం పైనుంచి కిందప
ఆ తల్లిదండ్రులకు ఇద్దరు కూతుళ్లే కొడుకులయ్యారు. తల్లిదండ్రుల పార్థివ దేహాలకు కుమార్తెలే తలకొరివి పెట్టారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ విషాద ఘటన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.