Home » Police
కరోనావైరస్ దేశంలో వినాశనం క్రియేట్ చేస్తుంది. కరోనా సంక్రమణ కేసులు నిరంతరం పెరిగిపోతున్నాయి. కుటుంబాలు కకావికలం అవుతున్నాయి. ఘోరమైన వైరస్ కారణంగా, చాలా మంది ప్రజలు తమ కుటుంబాలను కోల్పోతున్నారు. అమాయకులైన పిల్లలు అనాధలు అవుతున్నారు. తల్లి �
స్నేహితుడి లోన్ కోసం ఓ కానిస్టేబుల్ ష్యురిటీ సంతకం పెట్టాడు. ఆ స్నేహితుడు లోన్ కట్టకపోయే సరికి ఇతని జీతంలోంచి వసూలు చేస్తున్నారు. జీతం రాని కానిస్టేబుల్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 నందినగర్లో గ్యాంగ్ వార్ జరిగింది. కుక్కకు రాయి విసిరిన విషయంలో 20 మందికి గొడవకు దిగారు. వివరాల్లోకి వెళితే.. సందీప్, మనోజ్ అనే ఇద్దరు యువకులు సినీ పరిశ్రమలో డిజైనర్లుగా పనిచేస్తూ బంజారాహిల్స్ నెంబర్ 14 నందినగర్ల
పెళ్లి సంబంధాల పేరుతో అమాయకుల నుంచి డబ్బులు గుంజుతూ నల్గొండలో శనివారం అరెస్ట్ అయిన మాయలేడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పెళ్లి కాని యువతి యువకులను టార్గెట్ చేసుకొని కోట్లలో మోసం చేసిన మహేశ్వరి అలియాస్ ధరణిరెడ్డి మోసాల చిట్టా భారీగ�
మే-1నుంచి దేశవ్యాప్తంగా మూడోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై శుక్రవారం కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు.
Bride Groom : సార్ పెళ్లి చేసుకొనేందుకు వెళుతున్నా..నన్ను వదిలేయండి సార్..అంటూ ఓ వరుడు పోలీసులను రిక్వెస్ట్ చేశాడు. సమయానికి ఏ వాహనం దొరకలేదు..అందుకే నా ఫ్రెండ్ బైక్ పై వెళుతున్నా..నన్ను వదిలేస్తే..పెళ్లి చేసుకుంటా..అంటూ..ఆ వరుడికి సంబంధించిన వార్త సోష�
.ఖుషీ నగర్ లో ఓ యువకుడు మాస్క్ లేకుండా దర్జాగా తిరుగుతున్నాడు. దీనిని పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు కనిపించింది. వాహనంలో వెళుతూ..అతన్ని ఆపారు.
ఎస్జీఎం నగర్ లో ఇద్దరు దంపతులు నివాసం ఉంటుంన్నారు. భర్త ఆటోను తోలుతూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటోంది.
Wear Mask: కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా విస్తరిస్తోంది. దేశంలోనూ.. తెలుగు రాష్ట్రాల్లోనూ సెకండ్ వేవ్ కొనసాగుతోండగా.. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా అవసరం అయితే తప్ప బయటకు రావద్దు అంటు�
Police Save Women: ఉద్యోగం ఇప్పిస్తామంటూ బంగ్లాదేశ్ నుంచి మహిళలను బెంగళూరు తీసుకొచ్చారు. నమ్మి వచ్చినవారికి ఉద్యోగం చూపించకుండా భయపెట్టి పడుపువృత్తిలోకి దించి హింసించారు. ఈ ఘటన బెంగళూర్లోని మహాదేవపుర లక్ష్మీసాగర లేఔట్లో వెలుగుచూసింది. ఓ ప్లాట్ ర�