Home » Police
మహారాష్ట్రలో ఓ పోలీస్ అధికారి నుంచి మంత్రికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవద్ సెక్యూరిటీ స్టాఫ్
వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కులాలు అడ్డంకిగా మారాయి. పెద్దలు వారి ప్రేమ పెళ్లికి నో చెప్పారు. దీంతో
ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మహిళ వింత ఫిర్యాదుతో బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. లాక్డౌన్ విధించిన మార్చి 24 నుంచి తన భర్త స్నానం చేయడం మానేశాడని అంతేకాకుండా సెక్స్ చేయాలని ఫోర్స్ చేస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. పోలీస్ హెల్ప్ లైన్ వచ�
లాక్డౌన్ వేళలో మన కోసం కష్టపడుతున్న డాక్టర్స్, పోలీసులు మరియు పరిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపిన హీరో అల్లరి నరేష్..
కరోనావైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ గురువారం కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో నిర్వహించిన వార్షిక రథోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. కరోనా హాట్ స్పాట్ గా ఉన్న కలబుర్గిలోన�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యవసర సరుకులతో వెళ్తున్న రెండు వాహనాల్లో 31 మంది వలస కార్మికులు దొంగతనంగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు.
పకడ్బందిగా లాక్ డౌన్ అమలవుతున్నా…ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ కు అంతమంది వలస కూలీలు ఎలా వచ్చారు ? అనే విషయంపై పోలీసులు జరిపిన దర్యాప్తులో అసలు విషయం వెల్లడైంది. వీరిని రెచ్చగొట్టారని అర్థమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అ�
దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా లాక్ డౌన్ పాటిస్తుంటే…. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులకు మాస్క్ లు కూడా కరువయ్యాయి. పగలనకా, రాత్రనకా ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న పోలీసుల రక్షణకు మాస్క్ లు కూడా లేవు. ఇలాంటి పరిస్�
కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో
కరోనా వైరస్ వ్యాప్తి సమయాల్లోనూ పోలీసులు ప్రాణాలకు తెగించి శాంతి భద్రతలను కాపాడుతున్నారు. కానీ, దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల పోలీసులపై దాడులు జరుగుతున్నాయి. COVID-19 లాక్ డౌన్ కారణంగా ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో ఆదివారం ఉదయం పటియాలాలోని ఓ వెటిట�