Home » Police
కరోనాపై పోరాటానికి డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన కూతురు, కొడుకుతో కలిసి షార్ట్ ఫిల్మ్ రూపొందించారు..
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం అల్లాడిపోతున్నాయి. భారత్ లాక్డౌన్ విధించింది కాబట్టి కరోనాను కట్టడి చేయగలుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్డౌన్ విజయవంతంగా అమలవుతోంది. ఇందులో పోలీసుల పాత్ర అత్యంత ము�
దిక్కుమాలిన కరోనా వైరస్ మూలంగా ఎన్నో దేశాలు షట్ డౌన్ అయ్యాయి. దీని ఫలితంగా ప్రజాజీవనం స్థంభించిపోయింది. భారతదేశంలో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ పంజా విసురుతోంది. ఎక్కడి వారెక్కడో ఉండాలని, ఇంట్లోనే ఉండి..వైరస�
కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే… కొంతమంది పోకిరీలు పనీ పాటా లేకుండా రోడ్లపై కి వచ్చి ద్విచక్ర వాహానాలతో స్వైర విహారం చేయటం మొదలెట్టారు. గత రెండు వారాల్లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి బీహ
అస్సాంలోని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. మతాలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తుండటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక ఫ్రంట్ (AIUDF) పార్టీకి చెందిన అమీనుల్ ఇస్లాం అనే ఎమ్మెల్యే మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్య�
పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తెలంగాణ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ ను మరో రెండువారాలు కొనసాగించాలని ప్రధానిని కోరారు. అమెరికాలాంటి అన్నిశక్తియుక్తులన్న దేశమే శవాల గుట్టగా మారిపోయిననప్పుడు… మనలాంటి దేశానికి లాక్డౌనే క�
ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్ జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. నిజాముద్దీన్ మర్కజ్ తబ్లీగి జమాత్ కు హాజరైనవారిలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కార్యక్�
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా 21రోజుల లాక్ డౌన్ కు గత వారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ ను పట్టించుకోకుండా చాలామంది ఇంకా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఈ సమయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్
ఏపీ సీఎం జగన్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. వయసు పైబడిన, అనారోగ్యంతో బాధపడుతున్న పోలీసు సిబ్బందిపై దయ చూపించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి లాక్డౌన్ విధులు అప్పగించొద్దని పోలీస్ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. క్షేత్రస�
లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చారని మందలించిన పోలీసులపై దాదాపు 93మంది కార్మికులు ఎదురుదాడి చేశారు. ఈ ఘటన గుజరాత్లోని సూరత్ సిటీలో జరిగింది. అంతేకాకుండా ఆదివారం రాత్రి గణేశ్ నగర్, తృప్తి నగర్ లో పరిస్థితి దారుణంగా తయారైంది. దాదాపు 500మంది కార�