Home » Police
ఖాకీ చొక్కా వేసుకుంటే చాలు.. మేమంతా సమాజానికి అతీతులం అన్నట్లుగా.. మేం ఏం చేసినా చెల్లిపోద్ది.. ఎవ్వరినైనా కర్ర ఇరిగేవరకు కొట్టేస్తాం.. వాతలు వచ్చేలా తాట తీస్తాం.. అనే పోలీసులనే మనం సమాజంలో ఎక్కువ చూస్తుంటాం కదా? అయితే కఠినమైన ఖాకీ దుస్తుల చాటు�
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తుండగా.. దేశంలోనూ విస్తరిస్తున్న క్రమంలో లాక్డౌన్తో జనాలను ఇళ్లకు మాత్రమే పరిమితం చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్న పరిస్థితి. అయినా కూడా లెక్కచెయ్యకుండా బండ
జర్నలిస్టులపై దాడులు చేయొద్దని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినా మీడియా ప్రతినిధులపై పోలీసులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న జర్నలిస్టులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
కరోనా కట్టడికి ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు యువకులు, వ్యక్తులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ఎవరూ బయటకు రాకూడదు. రోడ్లపై తిరక్కూడదు. అలా అయితేనే వైరస్ వ్యాప్త
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గంటగంటకు ఈ మహమ్మారి ప్రాణాలు హరిస్తుండగా.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ చెయ్యగా.. రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అయినా కూడా కొంతమంది ప్రభుత్వం ఆదేశాలను మాత్రం ప�
కరోనా విజృంభిస్తుంటే.. ఓ వ్యక్తి తన కూతురి వివాహం అంగరంగ వైభవంగా చేశాడు. భారీగా అతిథులు వచ్చారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కరోనా వైరస్ వల్ల చాలా మంది చనిపోతున్నారని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ�
కరోనా వైరస్ను తొలి సారి గుర్తించిన డాక్టర్ లీ వెన్లియాంగ్.. ఆ వైరస్ సోకి మృతిచెందిన విషయం తెలిసిందే. వైరస్ మెదటగా వెలుగులోకి వచ్చిన వుహాన్ సిటీలో కంటి శస్త్రచికిత్స డాక్టర్ గా పనిచేసిన లీ వెన్లియాంగ్ తొలిసారిగా గతేడాది డిసెంబర
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో కలకలం రేపిన మహిళ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం, ప్రిలిమినరీ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ తరహా ఘటనలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.
గత నెలలో ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లు, హింసాకాండతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా హెచ్చరించారు ఢిల్లీ అల్లర్లపై బుధవారం(మార్చి-11,2020) లోక్సభలో జరిగిన చర్చ జరిగింది. ఫిబ్రవరి 25న చోటుచేసుకున్న అ�