Poling

    మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ శాతం ఎంత నమోదైందో తెలుసా?

    May 7, 2024 / 02:56 PM IST

    దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది.

    Andhra Pradesh: ఏపీలో ముగిసిన రాష్ట్రపతి ఎన్నికలు.. రేపు ఢిల్లీకి బ్యాలెట్ బాక్స్‌ తరలింపు

    July 18, 2022 / 06:27 PM IST

    ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలకు గాను, 172 మంది శాసన సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే మహీధర రెడ్డి హైదరాబాద్‍లో తెలంగాణ శాసన సభలో ఓటు వేశారు.

    గ్రేటర్ ఎన్నికలు : డిసెంబర్ 02 వరకు మద్యం షాపులు బంద్

    November 29, 2020 / 09:58 AM IST

    Liquor shops closed till December 02 : గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. 2020, నవంబర్ 29వ తేదీ సాయంత్రం ప్రచారానికి ఎండ్ కార్డు పడనుంది. డిసెంబర్ 01న జరిగే ఎన్నికల పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రచారం ముగిసిన తర్వాత..నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర

    ముగిసిన బీహార్ మొదటి దశ ఎన్నికల ప్రచారం

    October 26, 2020 / 09:33 PM IST

    Bihar Election 2020: Campaign ends for first phase, polling on Oct 28 బీహార్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఇప్పటివరకు ప్రధానమోడీ మూడు ర్యాలీల్లో పాల్గొనగా…రాహుల్ గాంధీ రెండు ర్యాలీల్లో పాల్గొన్నారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మొత్తం 3దశల్లో ఎన్నికలు �

    3 దశల్లో బిహార్ అసెంబ్లీ ​ఎన్నికలు…నవంబర్-​ 10న ఫలితాల ప్రకటన

    September 25, 2020 / 02:55 PM IST

    బిహార్​ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ను ఇవాళ(సెప్టెంబర్-25,2020)కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని నిర్వచన్‌ సదన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఈసీ సునీల్‌ అరోరా ఈ వివరాలను వెల్లడించారు. బ�

    కేజ్రీవాల్ వర్సెస్ బీజేపీ : ఈ రోజే ఢిల్లీలో పోలింగ్

    February 7, 2020 / 11:33 PM IST

    ఇవాళ(ఫిబ్రవరి-8,2019)ఢిల్లీ ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఓట్లు వేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ప్రభుత్వ పగ్గాలు అప్పజెబుతారా లేదా బీజేపీకి అవకాశమిస్తారా ఇద్దరికీ కాకుండా కాంగ్రెస్ కు పాలన పగ్గాలు అప్పజెబుతారా అన్నది ఫిబ్రవరి-11న చూడ�

    విశాఖ జిల్లా వ్యాప్తంగా EVM ల మొరాయింపు 

    April 11, 2019 / 05:16 AM IST

    విశాఖపట్నం : ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నారు. దీంతో పోలింగ్ అత్యంత మందకొడిగా జరుగుతోంది. ఉదయం నుంచి ఇప్పటి వరకూ కేవలం 10 శాతం మాత్రమే ఓటింగ్ జరిగి�

    ఓటరు హక్కు : వీవీ ప్యాట్‌ పనిచేయకుంటే కంప్లైంట్ చేయండి

    April 8, 2019 / 04:25 AM IST

    హైదరాబాద్ : ఒకప్పుడు ఓటు అంటే  బ్యాలెట్‌ పేపర్ తో వేసేవాళ్లం. కానీ స్మార్ట్ విధానం అందుబాటులోకి వచ్చాక బ్యాలెట్ పేపర్ స్థానంలోకి ఈవీఎంలు వచ్చాయి. ఈ ఈవీఎంల విధానం అందుబాటులోకి వచ్చి  పదేళ్లయింది. వీటిపై పలు విమర్శలు కొనసాగుతునే ఉంది. వీటిత

    ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసిన బీజేపీ

    March 21, 2019 / 03:48 PM IST

    ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. గురువారం సమావేశమైన పార్టీ కేంద్రఎన్నికల కమిటీ(సీఈసీ)ఆమోదం తర్వాత ఈ జాబితా విడుదల అయింది. ప్రధాని నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమ

    ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం : మేనిఫెస్టోలపై నిషేధం

    March 17, 2019 / 02:52 AM IST

    లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌కు 48 గంటల్లోపు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించరాదని రాజకీయ పార్టీలకు EC ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 11, 18, 23, 29,  మే 06, 12, 19వ తేదీల్లో జరిగే పోలింగ్‌కు 48 గంటల్ల�

10TV Telugu News