Home » POLITICAL FUTURE
Rapaka Varaprasad : రాపాక రాజకీయ భవిష్యత్పై ఆసక్తికర చర్చ
మధ్యప్రదేశ్లో కొత్త సీఎం ప్రకటన వెలువడిన మరుసటి రోజే కొంతమంది మహిళలు శివరాజ్సింగ్ చౌహాన్ను కలిసేందుకు వచ్చి బోరున విలపించడం గమనార్హం. మహిళల రోదనను చూసి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.
రాజపక్స కుటుంబం ఇప్పుడు లంక నుంచి పారిపోయింది.. కాదు కాదు లంకేయులంతా కలిసి వెళ్లగొట్టారు. మరి ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి.. రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది.. రాజపక్స కుటుంబాన్ని జనాలు మళ్లీ నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా.. శ్రీలంక రాజకీయం ఎ�
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ...సస్పెన్స్కు తెరదించనున్నారు. 2021, జూన్ 04వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వనున్నారు. భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్కు గురైన ఈటల రాజేందర్�
సినిమాల పరంగా తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు బాబూ మోహన్. రాజకీయాల్లోనూ రాణించి, మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఈ మధ్య జనం ఆయనను మరిచిపోయినట్లే ఉన్నారు. అటు వెండి తెరపై ఇటు ఆందోల్ నియోజకవర్గంలో ఎక్కడా కన్పించడం లేదు. తెరపై కనిపించి ఆబాలగ�
అమరావతి ప్రాంతంలో భావోద్వేగాలు పెరుగుతున్నాయి. రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రకటన వెలువడిన నాటి నుంచి పార్టీల్లో కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని పరిధిలోని నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల�
జమ్మూకశ్మీర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రతిపక్షాలు చేసిన కంప్లెయింట్ లపై ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ(అక్టోబర్-13,2019) సవాల్ చేశారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్నారు. ప్రతిపక్షాలకు దమ్ము ఉంటే ఖచ్చితమైన