Home » political news
మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ సమావేశమైయ్యారు. ఏపీలో రహదారుల నిర్మాణం,జాతీయ రహదారుల ఏర్పాటు పై కేంద్ర మంత్రితో గంట పాటు చర్చించారు.
కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్న పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే తిరిగి సొంతగూటికి చేరుకున్నారు
రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్నా, కొంతమంది అడ్డుకుంటున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిశారు. వైసీపీ కోవర్టులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఈసందర్భంగా రోజా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు
అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను రూ.50కే పంపిణీ చేస్తామంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు
పాకిస్తాన్ జాతిపితగా పిలువబడే మహమ్మద్ అలీ జిన్నా పేరు మీదుగా ఏర్పాటు చేసిన ఈ స్తూపం ఇక్కడ ఎందుకు ఉంది, దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి
కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాజీనామా చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ఊహాగానాలు వెలువడ్డాయి.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ఉంటుందా ? కేబినెట్లో మార్పులు..చేర్పులు చేస్తారని తొలుత ఫుల్ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో..సీఎం యోగి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం మరిన్ని పుకార్లు షికారు చేశాయి. కానీ..ఆయన పర్యటనతో నాయకత్వ మార్పు లేనట్లే�
Andhra Pradesh Winter Assembly : ఏపీ అసెంబ్లీ తొలిరోజే వాడీవేడిగా మొదలైంది. మొదటి రోజు సంతాప తీర్మానం తర్వాత బీఏసీ సమావేశం జరిగింది.. అనంతరం పలు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వ్యవసాయ రంగంపై చర్చ జరిగింది. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన�
Vijayasai Reddy’s Letter : భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన కూడా జరగలేదు. అప్పుడే ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. విశాఖ ఎయిర్ పోర్టులో పౌర విమానయాన కార్యకలాపాలు నిలిపివేయాలని కోరుతూ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాయడం అగ్గిరాజేస�