Home » political news
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చిన హామీ అని.. ప్రత్యేక హోదా సాధనకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
మోదీ వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ..వాతావరణ, ఉద్యోగ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మోదీ నెహ్రు ప్రస్తావన చేసారని రాహుల్ విమర్శించారు.
ప్రధాని మోడీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు టిఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు తెలిపారు.
కేంద్రం నుంచి పన్నుల వాటా ఏపికి ఏడాదికేడాది తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి.. ఏపీ పై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని అన్నారు.
లక్ష్మిపార్వతిని అడ్డుపెట్టుకుని, ఎన్టీఆర్ కు ద్రోహం చేసి చంద్రబాబు... సీఎం పదవిని దక్కించుకోలేదా..అని ప్రశ్నించారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.
ఇటీవల సీఎం జగన్ చర్చించిన అనంతరం జనవరి రెండో వారంలో వేతనాలు అందుతాయని ఆశగా ఎదురు చేస్తున్న ఉద్యోగులకు, ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించడం భంగపాటు కలిగించింది.
ప్రతి ఒక్కరు కరోనా వాక్సిన్ తీసుకుని మహమ్మారి నుంచి రక్షణ పొందాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సూచించారు.
ఆదిత్యనాథ్ ను గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచే బరిలోకి దించడంలో బీజేపీ అధిష్టానం మాస్టర్ ప్లాన్ ఉంది. హిందువులు అధిక ప్రాబల్యం ఉన్న గోరఖ్పూర్ స్థానం 1967 నుంచి బీజేపీకి కీలకంగా ఉంది
ప్రొద్దుటూరు వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మధ్య ఆధిపత్య పోరు.. వర్గపోరుగా మారింది.
భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. గతంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులకు ఇచ్చిన హామీలలో 11 హామీలను ప్రస్తావిస్తూ సంజయ్ ఈ లేఖ రాశారు