Home » political punch
visakha politics: గ్రేటర్ విశాఖ.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 2007లో తొలిసారిగా జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి. 2012లో పాలకమండలి గడువు ముగిసిన నాటి నుంచి ఇంత వరకూ ఎన్నికలు జరగలేదు. ఈ డిసెంబర్ లేదా వచ్చే(2021) ఏడాది మార్చిలో స్థానిక సంస్థ�
bjp mlc elections: రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఉప ఎన్నిక ఉత్కంఠ రేపింది. ఈ ఫలితం త్వరలో జరగబోయే నల్గొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్ర ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఉప ఎన్నిక ఫలితం తమ పార్టీకి అనుకూలం
vizianagaram tdp senior leaders: విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్లకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో సముచిత స్థానం లభించిందని ఆ పార్టీ శ్రేణులు ఒక పక్క సంబరపడుతుంటే.. మరోపక్క పదవులు పొందిన సీనియర్లు మాత్�
ap government dubbaka:తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఏపీలో కొత్త అంచనాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఫైట్ ఉంది.
congress alliance with trs in telangana: తెలంగాణలో జాతీయ పార్టీల మధ్య పోరు కొత్త పుంతలు తొక్కబోతోందని అంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేయడంతో కాంగ్రెస్ పార్టీ కొత్త రూట్లో తన ట్రయల్స్ మొదలుపెట్టిందని టాక్. ఈ ఉప ఎన్నికలో బీజేపీ గ
Gutha Sukender Reddy dream: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టులు ఒక వెలుగు వెలుగుతున్న రోజుల్లో రాజకీయాల్లో తొలి అడుగులు వేసి అంచెలంచెలుగా ఎదిగారు గుత్తా సుఖేందర్రెడ్డి. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్గా ఉన్న ఆయన టీడీపీ, కాంగ్రెస్ తరఫున మూడుసార్లు ఎంపీ�
mla AREKAPUDI GANDHI: అధికార పార్టీ అంటే గ్రూపులు కామన్ అయిపోతున్నాయి. అందులోనూ వేరే పార్టీ నుంచి అధికార పార్టీలోకి వచ్చిన నాయకులపై ఎప్పటి నుంచో ఉంటున్న లీడర్లకు అసంతృప్తి సహజమే. ఇప్పుడు తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీలో అదే కనిపిస్తోంది. గ్రేటర్ పరిధ�
janasena nadendla manohar: జనసేన పార్టీ అంటే అధినేత పవన్ కల్యాణ్తో పాటు.. ఆయన వెన్నంటి ఉండే నాదెండ్ల మనోహర్ గుర్తొస్తారు. అలాంటి మనోహర్ ఇప్పుడేమయ్యారనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. పార్టీని, అధినేతని వెనకుండి నడిపించిన ఆయన కొంతకాలంగా మౌనంగా ఉండిపోవడ
jagan poosapati dynasty: విజయనగరం జిల్లాలో ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ వ్యవహారం రకరకాల ట్విస్టులు తీసుకుంది. పూసపాటి రాజ వంశీయులకు చెందిన ఈ ట్రస్టు బాధ్యతలు మార్చి 4న సంచైత గజపతిర�
Teegala Krishna Reddy: పదవులే రాజకీయాల్లో ముఖ్యం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక పదవిలో ఉంటే ఆ కిక్కే వేరని భావిస్తారు నాయకులు. మరి అదే పదవి లేకపోతే పక్క పార్టీలవైపు లుక్కేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా మంది నాయకులు అదే రూట్లో ఉన్నారట. రాష్ట్రంలోని