-
Home » Polling Stations
Polling Stations
ఏపీలో అక్కడ పోలింగ్ సా.4 గంటల వరకే, పోలింగ్ కేంద్రాల్లో వాటికి అనుమతి లేదు- సీఈవో మీనా
సైలెన్స్ పీరియడ్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత ప్రచారం కోసం బయటి నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్ళిపోవాలి.
చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్.. సినీ ప్రముఖులు ఓటు వేసే ప్రాంతాలు ఇవే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తమ ఓటుతో భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్న పోలింగ్ బూత్ వివరాల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణలో అతి తక్కువ ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలివే...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో పలు ప్రత్యేకతలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో తక్కువ జనాభా కారణంగా 15 పోలింగ్ కేంద్రాల్లో 100 మంది కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు....
మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్ర బలగాల మోహరింపు...డ్రోన్లతో నిఘా
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. తెలంగాణలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్రభద్రతా బలగాలను మోహరించారు. మావోయిస్టుల ప్రభావిత గ్రామాల్లో కేంద్ర పారామిలటరీ
Gujarat Election: నేడు గుజరాత్ రెండో దశ ఎన్నికల పోలింగ్.. 93 స్థానాలకు ఎన్నిక
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు రెండో దశ పోలింగ్ జరగనుంది. 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నిక జరుగుతుంది. 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు వేయనున్నారు.
ఇట్స్ టైమ్ టూ ఓట్: ఏపీ పంచాయతీ ఎన్నికలు షురూ
AP Panchayath Elections: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ తొలిదశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 6గంటల 30నిమిషాలకి మొదలైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రశాంతంగా ఎన్నికలు ముగించాలని ప్లాన్ చేసింది కమిషన్. చలి తీవ్రత కా
గ్రేటర్ ఎన్నికలు : ఓటర్ అకౌంట్స్ కు మనీ ట్రాన్స్ ఫర్
గ్రేటర్ ఎన్నికల్లో ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు కొత్త కొత్త పద్దతులు పాటిస్తున్నారు. ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. 2020, డిసెంబర్ 01వ తేదీ మంగళవారం..గ్రేటర్
జీహెచ్ఎంసీ ఎన్నికలు…పోలింగ్ కేంద్రాల తుది జాబితా
GHMC elections polling stations list : హైదరాబాద్ మహానగర పాలిక ఎన్నికల్లో భాగంగా వార్డుల వారీగా తుది పోలింగ్ కేంద్రాల జాబితాను శనివారం జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ విడుదల చేశారు. గ్రేటర్లో మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్ల�
ఓటు కోసం క్యూలో : పోలింగ్లో ఇద్దరు ఓటర్లు మృతి
తమిళనాడులో ఓటు వేసేందుకు వెళ్లిన ఇద్దరు ఓటర్లు మృతిచెందారు. ఈ ఘటన ఎరోడ్, సాలెం లోక్ సభ నియోజవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లలో జరిగింది.
ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్
ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోసం ఆయా జిల్లా కలెక్టర్లు నివేదిక పంపటంతో… వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పం�