polls

    షాకింగ్ : జన్‌ధన్ ఖాతాల్లో రూ.10వేలు

    April 2, 2019 / 03:18 PM IST

    యూపీ: సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం చెలరేగింది. మొరాబాద్ జిల్లాలో 1700 జన్‌ధన్ ఖాతాల్లో కొదిరోజుల్లోనే పెద్ద మొత్తంలో నగదు జయమ అయ్యింది. ఒక్కో

    ఈవీఎంలతోనే నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలు : సీఈసీ

    March 31, 2019 / 03:51 PM IST

    నిజామాబాద్‌ : నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. ఈవీఎంలతోనే నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలు జరపాలని సీఈసీ ఆదేశించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ఈసీకి కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లను సరఫరా చేయా

    రెస్టారెంట్ బంపర్ ఆఫర్ : ఓటేసిరండి.. 20శాతం డిస్కౌంట్ పొందండి

    March 31, 2019 / 05:10 AM IST

    ఎన్నికల వేళ ముంబైలోని ఓ రెస్టారెంబ్ యాజమాన్యం బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 29న ముంబైలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ రోజున ఓటేసినవాళ్లకు తమ

    సుమలత, నిఖిల్ కు ఈసీ షాక్…సినిమా ప్రసారాలపై నిషేధం

    March 20, 2019 / 11:52 AM IST

    ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్‌ గౌడలకు ఈసీ షాక్ ఇచ్చింది.

    తొలి విడత పంచాయితీకి సర్వం సిద్ధం

    January 10, 2019 / 11:41 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని మరో ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈసీ సర్వం సిద్ధం చేస్తోంది. మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడతగా జనవరి 21వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానిక

10TV Telugu News