Home » polls
ఏప్రిల్లో ఖాళీ అవనున్న 55రాజ్య సభ సీట్ల కోసం మార్చి 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటన జారీ చేసింది. 17రాష్ట్రాల్లోని పలు స్థానాల్లో ఉన్న ఎంపీల పదవీ కాలం ఏప్రిల్ నెలలో తేదీలను బట్టి ముగియనుంది. ’17రాష్ట్రాల్లో ఉన్
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేజ్రీవాల్ మూడవసారి సీఎం అయ్యారు. అయితే మూడోసారి ఢిల్లీలో గ్రాండ్ విక్టరీ కొట్టి మంచి ఊపులో ఉన్న ఆప్…ఇప్పుడు ప
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని కరోనా వైరస్ తో పోల్చారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ జైరాం రమేష్. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా కరోనా వైరస్ సోకినట్లుగా ఎన్నికల్లో భారీగా నష్టం జరిగిందని జైరాం రమేష్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో వివాదాస్�
చట్టప్రకారం జరుగనందువల్ల నడిగర్ సంఘం ఎన్నికలు చెల్లవంటూ వేసిన పిటీషన్పై కీలక తీర్పు ఇచ్చింది మద్రాసు హైకోర్టు. నటుడు విశాల్, నాజర్, కార్తీ వర్గానికి షాక్ ఇస్తూ.. గతేడాది జరిగిన ఎన్నికలు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. గత ఏడాది జూన్ 23వ తేదీన న�
ప్రశాంత్ కిషోర్ ఈసారి తమిళనాడులో స్టాలిన్ ను అందలమెక్కించడానికి సిద్ధమవుతున్నారు. 2021లో జరిగే ఎన్నికల్లో డిఎంకె విజయం కోసం పని చేయడానికి ఒప్పందం
టెక్నికల్ ఎగ్జిక్యూటీవ్ గా కెరీర్ ప్రారంభించి..ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ జొమాటోకి ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా మారిని మేఘనా దాస్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.కర్ణాటకలోని మంగళూరు నగరానికి చెందిన మేఘనా దాస్ ఫుడ్ డెలివరీ ఉమెన్గా పనిచేశారు
జపాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటిసారిగా ఓ భారత సంతతి వ్యక్తి ఘన విజయం సాధించారు.ఏప్రిల్-21,2019న జరిగిన ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ మద్దతుతో టోక్యోలోని ఎడొగావా వార్డ్ అసెంబ్లీ నుంచి పురానిక్ యోగేంద్ర(41)గెలుపొందారు.యోగేంద్రను
ఎండలు మండిపోతున్నాయి..దీనికి తోడు తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రా తమిళనాడు బోర్డర్ ప్రాంతం అయిన తడలో మద్యం షాపులన్నీ ఖాళీ అయిపోయాయి. ఏంటీ తమిళనాడులో ఎన్నికలైతే..ఏపీలోని నెల్లూరు జిల్లాలోని తడలో మందు షాపులు ఖాళీ అయిపోవటం ఏ�
నేను మోదీలా కాదు.. ఆయనలాగా అబద్ధాలు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ వ్యాలీలోని తిరునెల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు చేసిన అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల�
పోలింగ్కు మరో మూడు రోజులే సమయం..ఇంకేముంది.. ప్రలోభాల పర్వం స్టార్ట్ అయ్యింది. అభ్యర్థులు తాము గెలవడమే లక్ష్యంగా వక్రమార్గం పడుతున్నారు. అడ్డదారులూ తొక్కుతున్నారు. నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతేకాదు..నగదు, మద్యం, బహ�