Home » polls
panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. చివరి నాలుగో దశ ఎన్నికలు 2021, ఫిబ్రవరి 21వ తేదీ ఆదివారం జరుగుతోంది. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పా�
Telangana liquor in AP : ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో గుట్టుచప్పుడు కాకుండా మద్యం సరఫరా సాగిపోతోంది. ఏపీలో లభిస్తున్న మద్యానికి తోడు పొరుగున ఉన్న తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్యం ఏరులై ప్రవహిస్తోంది. దీంతో మద్యం అక్రమ రవాణాపై స్పె
Panchayat and nominations in AP : ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉసంహరణ గడువు 2021, ఫిబ్రవరి 04వ తేదీ గురువారం ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తికాగానే.. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను అ
Andhra Pradesh panchayat : పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు ఎన్నికల సంఘం ఓ యాప్ను అందుబాటులోకి తెస్తోంది. నేరుగా ఎస్ఈసీకి ఫిర్యాదు చేసేలా ఈ- వాచ్ మొబైల్ యాప్ను రూపొందించింది. ఈ యాప్ను 2021, ఫిబ్రవరి 03వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఆవ
Rahul Gandhi Tamil Nadu : దక్షిణాది రాష్ట్రాలపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి జనవరి 25 వరకు తమిళనాడులో తిర్పూర్, కోయంబత్తూర్, ఈరోడ్, కరూర్లలో రాహుల్ గా�
Great people depressing leaders : గ్రేటర్ ఓటరు తిరగబడుతున్నాడు. ప్రచారం కోసం వచ్చిన నేతలను నిలదీస్తున్నాడు. ఇచ్చిన హామీలను విస్మరించిన నేతలను ప్రశ్నిస్తున్నాడు. తమ సమస్యలు తీర్చితేనే ఓట్లేస్తామని తెగేసి చెబుతున్నాడు. దీంతో నేతలు సొంత డబ్బులతోనైనా హామీలు అమల
JP Nadda is set to tour the country : అన్ని రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశవ్యాప్త యాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రీయ విస్తృత్ ప్రవాస్ పేరుతో 100 రోజు
Bihar Exit Poll Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరిదైన మూడవ విడత పోలింగ్ మరి కొద్దిసేపట్లో ముగుస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో దశ ఓటింగ్ ముగిసిన వెంటనే మొత్తం 243 సీట్లలో ఓటింగ్ పూర్తవుతుంది. బీహార్లో మొదటి దశలో 71స్థానాలకు అక్టోబర్ 28న, రెండో ద
బీహార్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ కల్చర్ విభాగం ‘justice for Sushant’ పేరిట పోస్టర్స్, కరపత్రాలు, మాస్క్ లు విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలీవుడ్ నటుడు సుశాం�
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా దుమారం రేపుతోంది. ఈసీ తీసుకున్న నిర్ణయం రాజకీయ రగడకు దారితీసింది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను ఆరు వారాల పాటు