Home » pongal
పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాల బారులు
కరోనా కారణంగా ఏడెనిమిది నెలలుగా ఊళ్లకు పోయిన నగరాల్లోని జనాలు.. తిరిగి నగరాలకు వచ్చి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో దాదాపుగా సొంతూళ్ల నుంచి నగరాలకు వచ్చేశారు నగరాల్లో పని చేసుకునేవాళ్లు.. ఈ క్రమంలో ప్రతి ఏడాది హడ
సమ్మర్ హాలీడేస్ కు ధీటుగా సంక్రాంతి, Dussehra, దీపావళి వంటి రోజులు సినీ ఇండస్ట్రీకు బాగా అనుకూలమైన రోజులు. థియేటర్స్ బిజీబిజీగా ఉండే టైం అది. సినిమాలు ఆడితే లాభాలు ఓకే కానీ, పండగ రోజుల్లోనూ సందడి లేకపోతే ఇక చేసేదేముంటుంది. థియేటర్స్కు కరోనా వ్యాప�
పొంగల్ వేడుకలను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వినూత్నంగా జరుపుకున్నారు. జనవరి 14 న పుదుచ్చేరి మున్సిపాలిటీలో పని చేసే మహిళా కార్మికులను రాజ్ భవన్ కు పిలిచి వారందరితో సరదాగా గడిపారు. వారిలో ఒక వయస్సు మళ్ళిన మహిళ పాటలకు డ్యాన్స్
తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతిని పురస్కరించుకొని తమిళనాడులో ప్రతి యేటా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. మదురై జిల్లాలోని అవనియాపురంలో 700 ఎద్దులు,730మంది బుల్ క్చాచర్ప్(ఎద్దులను పట్టుకునే
సంక్రాంతి దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకునే పండుగ. సంక్రాంతి అని తెలుగునాట అన్నా పొంగల్ అని తమిళ తంబి పలికినా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో సంక్రాత్ అని పిలిచినా జనవరి 14న ఒకే విధంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ పండగకు కొత్త పంట ఇంటికి వస
కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయ పల్లె సంజీవరాయ స్వామి ఆలయంలో మగవారి పొంగల్లు వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకకు స్థానికులే కాకుండా వృత్తి రీత్యా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో స్థిర పడిన మగవారు కూడా పొంగల్లు పెట్టి మొక్కులు చెల్లించుకున
పాఠశాల విద్యా శాఖ సంక్రాంతి సెలవులను కుదించింది. పాఠశాల విద్యా అకడమిక్ కేలండర్ ప్రకారం ఈ నెల 11 నుంచి 16వరకూ సెలవులను ప్రకటించినప్పటికీ ఈ నెల 12న ఆదివారం కావడంతో ఈ నెల 13నుంచి 16వరకూ సెలవులను ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. అలాగే వచ్చే ఏప్రిల్ వరకూ ప�
సంక్రాంతి పండుగ రద్దీని పురస్కరించుకుని నరసాపురం-సికింద్రాబాద్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లు వయా నల్గోండ, గుంటూరు, వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి. జనవరి 10, 11, 12, 13 తేదీల్ల�
హైదరాబాద్ : గంగిరెద్దులను ఎక్కువగా గ్రామాలలో చూసేవాళ్ళమని, ఇప్పుడు రాజకీయాలలో కనపడుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని స్వర్ణ భారతి ట్రస్ట్ లో జరిగిన 2వ వార్షికోత్�